మనీ లాండరింగ్ కేసు పెట్టామంటూ జస్టిస్ చంద్రచూడ్ పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు ఓ ముంబై మహిళ(68)కు రూ.3.71 కోట్లకు టోకరా వేశారు. ఆమెను డిజిటల్ అరెస్ట్ పేరుతో వేధించి ఈ మోసానికి పాల్పడ్డారు.
Digital Arrest: సీజేఐ చంద్రచూడ్ అని చెప్పి ఓ సైబర్ నేరస్థుడు ఓ మహిళను డిజిటల్ అరెస్ట్ చేశారు. దీంతో ఆ ముంబై మహిళ రూ.3.71 కోట్లు కోల్పోయింది. ఈ ఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరింపులకు గురిచేస్తూ రూ.18 లక్షలు తమ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని భయభ్రాంతులకు గురిచేసిన కేసును నలగొండ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే స
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని బెంగళూరుకు చెందిన ఒక మహిళా లెక్చరర్ రూ.2 కోట్లను పోగొట్టుకున్నారు. సైబర్ నేరగాళ్లు ఆమెను డిజిటల్ అరెస్ట్ చేయడంతో ఆమె ప్ల్లాట్, మరో రెండు నివాస ఫ్లాట్లను అమ్మి వార�
సైబర్ సాంకేతికత వచ్చిన కొత్తలో ముఖాలను మార్చడంతో మొదలైన మోసాల పరంపర సందేశాలను క్లిక్ చేస్తే ఖాతాలు ఖాళీ అవడం దాకా బహురూపుల విస్తరించింది. ఈ శాస్త్ర విజ్ఞాన వికృతి ఇప్పుడు జడలు విచ్చి అదుపు చేయలేని స్థ
నగరానికి చెందిన ఓ వృద్ధుడిని డిజిటల్ అరెస్ట్ చేసి రూ.1.92 కోట్లు కొట్టేసిన ఘటనలో ముగ్గురు నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 71ఏండ్ల వృద్ధుడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది, సీబీఐ ఆఫీసర్నంటూ �
పైరసీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి భారీ నష్టాన్ని తీసుకొచ్చిన ఐబొమ్మ, బప్పం టీవీ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేయడంతో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హిరో చిరంజీవి, నాగార్జున, డైరెక్టర్ రాజమౌళి, నిర్మాతల�
Digital Arrest | దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సొమ్ము కాజేసేందుకు నేరగాళ్లు కొత్త కొత్త దారులను వెతుక్కుంటున్నారు. తాజాగా ఓ మహిళ సైబర్ ఉచ్చులో చిక్కుకుని ఏకంగా కోట్ల రూపాయలను పోగొట్టుకుంది.
Supreme Court | దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్లు వేగంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు కేటుగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది.
Digital Arrest: ముంబైకి చెందిన ఓ వ్యాపారి డిజిటల్ అరెస్టుకు గురయ్యాడు. అతని వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు సుమారు రూ.58 కోట్లు కాజేశారు. ఈడీ, సీబీఐ అధికారులని చెప్పి వివిధ బ్యాంకు అకౌంట్లకు డబ్బును బదిలీ చేయిం�
Cyber crime | ఈ మధ్యకాలంలో ‘డిజిటల్ అరెస్ట్ (Digital Arrest)’ బాధితుల సంఖ్య పెరిగిపోతున్నది. అమాయకులే కాదు, చదువుకున్న వాళ్లు, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులూ సైబర్ నేరగాళ్ల (Cyber criminals) బారిన పడుతున్నారు.
తాము ట్రాయ్, పోలీసు అధికారులమని చెప్పి ఆధార్ నంబర్తో పలు విదేశాల్లో మానవ అక్రమ రవాణా జరిగిందని, ఇది సైబర్ క్రైమ్లో ఉపయోగించారంటూ చెప్పి హబ్సిగూడకు చెందిన 83 ఏళ్ల వృద్ధుడిని డిజిటల్ అరెస్ట్ చేసిన స�