సైబర్ మోసాల్లో దిగ్భ్రాంతికరమైన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ‘డిజిటల్ అరెస్టు’ స్కామ్లో ఓ ముంబై వృద్ధురాలు (86) ఏకంగా రూ.20.25 కోట్లు నష్టపోయారు. నిరుడు డిసెంబర్ 26 నుంచి ఈ ఏడాది మార్చి 3 వరకు జరిగిన ఈ మోసం భారత�
డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్న మోసాలు, కుంభకోణాలకు అంతు లేకుండా పోతున్నది. ఒక్క 2024 ఏడాదిలో భారతీయులు సుమారుగా రూ.2 వేల కోట్లు నష్టపోయారని ‘నేషనల్ సైబర్క్రైమ్ రిపోర్టింగ్ పోర్
డిజిటల్ అరెస్ట్తో పోగొట్టుకున్న నగదును రికవరీ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం బాధితుడికి అందజేశారు. హైదరాబాద్కు చెందిన 71 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి నుంచి ఫెడెక్స్ కొరియర్ పేరు చెప్ప�
మనీ లాండరింగ్ పేరుతో 66ఏళ్ళ వయస్సుగల ఒక రిటైర్డ్ ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ చేసి, రూ.28.68లక్షలు దోచుకున్న ఐదుగురిని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు కేరళలో అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి నాలుగు సె
సైబర్నేరగాళ్లు రూట్ మార్చారు.. సీబీఐ అధికారులమంటూ ఇప్పటివరకు సాధారణ ప్రజలను మోసం చేసిన మోసగాళ్లు..ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారు.
Digital Arrest: ఢిల్లీలో ఓ కుటుంబం డిజిటల్ అరెస్టుకు గురైంది. అయిదు రోజుల పాటు సైబర్నేరగాళ్లు.. ఆ ఫ్యామిలీకి చెందిన ముగ్గుర్ని డిజిటల్ అరెస్టు చేశారు. ఆ కుటుంబం నుంచి కోటి రూపాయలు కాజేశారు.
AP DGP | ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు పలువురు వ్యక్తులను బెదిరించి కోట్లు కొల్లగొడుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిణామాల�
Digital Arrest: బెంగుళూరు మహిళను డిజిటల్ అరెస్టు చేశారు సైబర్ నేరగాళ్లు. 11 రోజులు ఆమెను వేధించారు. ఆమె బ్యాంకు అకౌంట్ల నుంచి సుమారు 30 లక్షలు కాజేశారు. ఇదీ ఆ స్టోరీ.
Digital Arrest: డిజిటల్ అరెస్టు అయ్యాడు ఐఐటీ బాంబే స్టూడెంట్. అతని వద్ద నుంచి ఏడు లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. పోలీసులు ఈ ఘటనలో ఫిర్యాదు నమోదు చేసి, విచారణ చేపడుతున్నారు.
Digital Arrest | ఈ డిజిటల్ అరెస్ట్ దశల వారీగా సాగుతుంది. మొదటిది.. సంప్రదింపుల ఘట్టం (The First Contact). బాధితుడికి కాల్ చేసి.. ఫెడెక్స్, డీహెచ్ఎల్.. వంటి ప్రముఖ కొరియర్ కంపెనీల నుంచి మాట్లాడుతున్నట్టు నమ్మిస్తారు. పార్స�
Digital Arrest | సైబర్ మోసగాళ్ల ‘డిజిటల్ అరెస్ట్’ నుంచి ఒక వ్యాపారిని పోలీసులు కాపాడారు. ట్రాయ్, సీబీఐ, ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమంటూ డబ్బుల కోసం వ్యాపారిని బెదిరించిన స్కామర్ల ప్లాన్ను భగ్నం చేశారు.
మనీ లాండరింగ్ చేశారని పోలీసు, కోర్టు సిబ్బంది పేరుతో ఓ మహిళను భయాందోళనకు గురిచేయడమే కాకుండా ఐదు రోజుల పాటు డిజిటల్ అరెస్ట్కు పాల్పడిన నిందితుడిని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు పూణెలో అరెస్టు చే
సైబర్ నేరగాళ్లు తాము సీబీఐ అధికారులమంటూ వీడియో కాల్ చేసి లక్నోకు చెందిన ప్రముఖ కవి, ప్రగతిశీల రచయిత నరేశ్ సక్సేనాను ఆరు గంటలపాటు డిజిటల్ అరెస్ట్ చేశారు. కొన్ని గంటలపాటు ఆయన గది నుంచి బయటకు రాకపోవడం�