సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ట్రాఫిక్ ఎస్సై గౌతమ్ సూచించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆలోచన మేరకు ఆయన మోడల్ స్కూల్లో శనివారం పోలీస్ పాఠశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ప్రముఖ కంటి వైద్యుడు నారాయణ రావుపై డిజిటల్ అరెస్టు పేరుతో (Digital Arrest) సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు. మీ మొబైల్ నంబర్తో చట్ట వ్యతిరేక పనులు జరుగుతున్నాయ
సైబర్ నేరగాళ్లు వృద్ధుడి నుంచి డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.35.7 4లక్షలు కొట్టేసిన ఘటన దోమలగూడలో జరిగింది. ఈనెల 6న 79 ఏళ్ల వృద్ధుడికి విజయ్ఖన్నా అనే వ్యక్తి తాను కోలబా పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాన�
అమీర్పేటకు చెందిన 77 ఏండ్ల వృద్ధుడి నుంచి సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.53 లక్షలు కాజేశారు. గతనెల 18న ఢిల్లీ డీసీపీ రాజీవ్కుమార్ పేరుతో బాధితుడికి ఫోన్ వచ్చింది.
డిజిటల్ అరెస్ట్ స్కా మ్లో సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈశ్వర్సింగ్, మరో వ్యక్తి నారాయణ్సింగ్ చౌదరిని బెంగళూరు సౌత్ ఈస్ట్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు �
Cyber Crime | సైబర్నేరగాళ్లు ఫేక్ కోర్టును.. నకిలీ జడ్జీని తయారు చేసి.. కోర్టు ఆధ్వర్యంలో మీ ఖాతాలు అసెస్మెంట్ చేస్తామంటూ నమ్మి స్తూ వృద్ధుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఓ రిటైర్డు చీఫ్ సైంటిస్ట్ను అల
Digital Arrest Fraud : డిజిటల్ అరెస్టుకు ఓ వృద్ధ జంట అన్నీ కోల్పోయింది. 10 రోజుల పాటు జరిగిన అరెస్టు.. ఓ రిటైర్డ్ కల్నల్ 3.4 కోట్లు కోల్పోయారు. ఈడీ అధికారులమని బెదిరిస్తూ ఆ మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు కాజేశారు.
సైబర్ మోసాల్లో దిగ్భ్రాంతికరమైన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ‘డిజిటల్ అరెస్టు’ స్కామ్లో ఓ ముంబై వృద్ధురాలు (86) ఏకంగా రూ.20.25 కోట్లు నష్టపోయారు. నిరుడు డిసెంబర్ 26 నుంచి ఈ ఏడాది మార్చి 3 వరకు జరిగిన ఈ మోసం భారత�
డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్న మోసాలు, కుంభకోణాలకు అంతు లేకుండా పోతున్నది. ఒక్క 2024 ఏడాదిలో భారతీయులు సుమారుగా రూ.2 వేల కోట్లు నష్టపోయారని ‘నేషనల్ సైబర్క్రైమ్ రిపోర్టింగ్ పోర్
డిజిటల్ అరెస్ట్తో పోగొట్టుకున్న నగదును రికవరీ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం బాధితుడికి అందజేశారు. హైదరాబాద్కు చెందిన 71 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి నుంచి ఫెడెక్స్ కొరియర్ పేరు చెప్ప�
మనీ లాండరింగ్ పేరుతో 66ఏళ్ళ వయస్సుగల ఒక రిటైర్డ్ ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ చేసి, రూ.28.68లక్షలు దోచుకున్న ఐదుగురిని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు కేరళలో అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి నాలుగు సె
సైబర్నేరగాళ్లు రూట్ మార్చారు.. సీబీఐ అధికారులమంటూ ఇప్పటివరకు సాధారణ ప్రజలను మోసం చేసిన మోసగాళ్లు..ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారు.