పెద్దపల్లి : జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్య�
కొమురవెల్లి,ఫిబ్రవరి 21 : చింత కాయల కోసం చింత చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కింద పడటంతో ప్రాణాలు పోయిన సంఘటన మండలంలోని కిష్టంపేటలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కొమురవెల్లి మండలం కిష్టంపేటకు �
జియాగూడ : ఇటీవల తన తమ్ముడిని దొంగతనం కేసులో పోలీసుస్టేషన్కు తీసుకువచ్చారని అతడిని వదిలేయాలని కోరుతూ పోలీసుస్టేషన్ ఎదుట అత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెం�
అమరావతి : ప్రకాశం జిల్లా దర్శి గురుకుల పాఠశాల విద్యార్థి అస్వస్థకు గురై మృతి చెందాడు. ఏడో తరగతి చదువుతున్న ప్రవీణ్నాయక్ తీవ్ర అస్వస్థతకు గురై ఫిట్స్కు గురయ్యాడు. దీంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించగా చి
మణుగూరు : ఏరియాలోని కేసీహెచ్పీలో విధులు నిర్వహిస్తున్న పూర్ణచందర్రావు(56) గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన మణుగూరులో ఏరియాలో చోటు చేసుకున్నది. ఆదివారం రెండో షిఫ్ట్లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో అస�
126 tigers have died in India in 2021 | భారత్లో ఈ ఏడాది కనీసం 126 పులులు మృత్యువాతపడ్డాయి. వీటిలో అత్యధికంగా మధ్యప్రదేశ్లో 44 మృతి చెందాయి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) గురువారం వివరాలు వెల్లడించింది. మధ్యప్రదేశ్లో ఇ�
Vikarabad | వికారాబాద్ జిల్లాలోని బోంరాస్పేటలో విషాదం చోటుచేసుకుంది. బోంరాస్పేట మండలంలోని కొత్తూరులో చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి నీటమునిగి
కాంట్రాక్టు కార్మికుడు మృతి | పరిశ్రమలో షెడ్డు రిపేరు పనులను నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి కార్మికుడు మృతి చెందిన సంఘటన ఆర్సీపురం పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.
మారేడ్పల్లి : రన్నింగ్ ట్రైన్లోంచి దిగబోతూ..ప్రమాదవశాత్తు జారి కిందపడడంతో ఓ వృద్దుడికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చో