అభం శుభం తెలియని ఏడాది వయసున్న బాబు ఆడుకుంటూ వెళ్లి చేతికందిన పురుగు మందు డబ్బా మూతను నోట్లో పెట్టుకోవడంతో అస్వస్థతకు గురై ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం అబ్బాయిగూడెంలో జరిగింది.
మెదక్ రూరల్, మే24 : మెదక్ జిల్లా మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లిలో శతాధిక వృద్ధురాలు గోపని ఎల్లమ్మ (102) సోమవారం రాత్రి మృతిచెందింది. గోపని ఎల్లమ్మ భర్త భూమయ్య 39 ఏండ్ల కిత్రం మరణించారు. ఆమెకు ఐదుగురు కూతు�
ఎండాకాలం.. కోళ్లకు మృత్యుకాలం! ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అధిక ఉష్ణోగ్రతలు ‘వేడి’తో చనిపోతున్న మూగజీవాలు సరైన రక్షణ చర్యలు తీసుకుంటేనే మేలు ఎండాకాలం.. కోళ్లపాలిట మృత్యుకాలంగా మారుతున్నది. తీవ్రమైన వేడి..
మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాస్రెడ్డి, అరుణ దంపతుల చిన్న కుమారుడు క్రాంతికిరణ్రెడ్డి అమెరికాలోని మిస్సోరీ స్టేట్లో ఈ నెల 7వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తె