మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాస్రెడ్డి, అరుణ దంపతుల చిన్న కుమారుడు క్రాంతికిరణ్రెడ్డి అమెరికాలోని మిస్సోరీ స్టేట్లో ఈ నెల 7వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తె
ధారూరు, ఏఫ్రిల్ 11: కడుపు నోప్పి భరించలేక పురుగుల మందు తాగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ధారూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చొటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబా
పెద్దపల్లి : పండుగపూట విషాదం చోటు చేసుకుంది. ఓ బాలుడు స్నానానికి వెళ్లి బొక్కల వాగు గుంతలో పడి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..మంథని మున్సిపాలిటీ పరిధిలోని బోయిన్పేట గొల్లవాడకు చెందిన ఎరవేన ముఖేష్ ( 13)
జగిత్యాల : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి మెట్పల్లి పట్టణాన�