ధారూరు, ఏఫ్రిల్ 11: కడుపు నోప్పి భరించలేక పురుగుల మందు తాగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ధారూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చొటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబా
పెద్దపల్లి : పండుగపూట విషాదం చోటు చేసుకుంది. ఓ బాలుడు స్నానానికి వెళ్లి బొక్కల వాగు గుంతలో పడి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..మంథని మున్సిపాలిటీ పరిధిలోని బోయిన్పేట గొల్లవాడకు చెందిన ఎరవేన ముఖేష్ ( 13)
జగిత్యాల : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి మెట్పల్లి పట్టణాన�
కొల్చారం, ఫిబ్రవరి 28 : ఎదురుగా వస్తున్న బైక్ను కారు ఢీకొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం మధ్యాహ్నం కొల్చారం పొలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కొల్చారం ఎస్సై శ్రీనివాస్గౌడ్, ప్ర�