సీజనల్ వ్యాధులపై వికారాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు మందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Diarrhea | ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా విజృంభిస్తోంది. అతిసార కారణంగా వాంతులు, విరేచనాలు ఎక్కువ కావడంతో ఇప్పటికే ఇద్దరు మరణించారు. మరో 35 మంది తీవ్ర అస్వస్థతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Diarrhea | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు నగరంలో డయేరియా విజృంభించింది. శారదా కాలనీలో కలుషితమైన మున్సిపల్ నీళ్లు తాగి పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో పద్మ అనే మహిళ మృతి చెందింది. మరో 10 మంది జీజీహెచ�
డయేరియా.. వానకాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టే రుగ్మత. నీటి కాలుష్యం, ఆహార కాలుష్యం ఈ సమస్యకు ప్రధాన కారణం. దీనివల్ల ఒక్కసారిగా మనిషి నీరసపడిపోతాడు. ప్రయాణంలో ఉన్నప్పుడైతే నరకమే.
వానకాలమంటేనే వ్యాధుల సీజన్. ఇటీవల కురిసిన భారీ వర్షానికి వాతావరణం మొత్తం మారిపోయింది. చల్లగా ఉంటున్నది. గుంతల్లో నీరు నిలిచిన ప్రదేశాలతో పాటు మురుగు కాల్వల్లోనూ దోమలు, ఈగల వ్యాప్తి ఎక్కువవుతుంది. ముఖ్య
వానకాలం ఆరంభమైంది. ఇప్పుడిప్పుడే వానలు కురుస్తున్నాయి. గాలి, నీరు, ఆహారం ద్వారా అంటురోగాలు ప్రబలే అవకాశాలు ఉంటాయి. వానలు కురుస్తుండడంతోనే క్రిమికీటకాదులు దోమలు, ఈగలు ఎక్కువగా వస్తుంటాయి. వాటిని రాకుండా �
వానకాలం వచ్చేసింది. ఆడపాదడపా వర్షాలు కూడా కురుస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట వర్షం కురుస్తూనే ఉంది. ఒక్కసారిగా మారిపోతున్న వాతావరణంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ.
అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి రెండేండ్ల చిన్నారుల వరకు తక్కువ బరువు సమస్యగా మారుతున్నది. గర్భం దాల్చిన తర్వాత తల్లులకు పోషకాహారంపై సరైన అవగాహన లేకపోవడంతో ఏటా జరుగుతున్న ప్రసవాల్లో 15 శాతం శిశువులు తక్కువ �
మధ్యాహ్న భోజనం సరిగా లేక 14 మంది అస్వస్థతకు గురై వాంతులు, విరేచనాలు చేసుకుంటుంటే పాఠశాలలో 18 మంది ఉపాధ్యాయులు ఉండి ఏమి చేస్తున్నారని హెచ్ఎం రాములుపై డీఈవో రేణుకాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదేళ్లలోపు చిన్నారుల్లో వచ్చే డయేరియా అతి ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వ్యాధి. ఇది రోటా అనే వైరస్ కారణంగా వస్తుంది. దశాబ్దకాలం ముందు ఈ వ్యాధితో మరణాల రేటు తీవ్రంగా ఉండేది. దీంతో 1998లో రోటా వైరస్ నియంత్రణకు �
గతంలో చర్చించినట్టు అతిసార వ్యాధి పిల్లలను తీవ్ర అనారోగ్యం పాలు చేస్తుంది. కొన్నిసార్లు ప్రాణాంతకంగానూ మారుతుంది. కాబట్టి, వ్యాధిపట్ల అవగాహన పెంచుకుని, వైద్యుల సలహాతో బిడ్డకు తగిన చికిత్స అందించాలి.