ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని వైసీపీ అధినేత జగన్ (YS Jagan) అన్నారు. ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 30 మందికిపైగా వైసీపీ కార్యకర్తలు హత్యకు గ�
బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు కేటాయించకపోవడం వల్ల ఉద్యోగుల భవిష్యత్ ఆందోళనకరంగా మారిందని భూపాలపల్లి టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ బడితల సమ్మయ్య అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెంచి ఇస్తామన్న పింఛన్ వెంటనే అమలుచేయాలంటూ దివ్యాంగులు, వృద్ధులు రోడ్డెక్కారు. ఈమేరకు వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో ములుగు, జనగామ కలెక్టరేట్ల వద్ద ధర్నా చేశ�
సింగరేణి బొగ్గు గనుల వేలంపై కార్మిక లోకం కన్నెర్రజేసింది. వామపక్ష పార్టీలు, సింగరేణి కార్మిక సంఘాలతో కలిసి గర్జించింది. కరీంనగర్, పెద్దపల్లి కలెక్టరేట్ల ఎదుట మహాధర్నాకు దిగింది.
‘నోటీసులివ్వకుండా ఇల్లెలా కూల్చేశారు.. తమకు న్యాయం చేయకుంటే విషం తాగుతాం’ అంటూ మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్లోగల ఠాగూర్నగర్కు చెందిన గొల్లె దశరథం కుమార్, కుమారులు త�
ఏండ్ల తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ హైదరాబాద్లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయాన్ని విద్యార్థులు ముట్టడించారు. ఎన్నిసార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, సమస్య
Coal mines | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులను(Coal mines) వేలం వేయడాన్ని రద్దు చేయాలని నిరసిస్తూ బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా(Dharna) చేశారు.
తమ సమస్యలను పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె రెండో రోజుకు చేరింది. మంగళవారం ఆదిలాబాద్లోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఎదుట జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు.
రాష్ట్రంలో బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణి గనులను వేలం వేస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటంరాజ్ మండిపడ్డారు
Dairy farmers | పెండింగ్లో ఉన్న పాల బిల్లులను(Milk bills) వెంటనే ఖాతాల్లో జమ చేయాలని పాడిరైతులు(Dairy farmers) డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గేట్ వద్ద సోమవారం తాండ్ర, పోతెపల్లి, జూపల్లి గ్రామాల �
Nizamabad | వేతనాల కోసం పారిశుద్ధ్య కార్మికులు(Sanitation workers) గురువారం ధర్నాకు దిగారు. ఐదు నెలల నుంచి బకాయి పడిన వేతనాలు(Pending salaries) ఇస్తేనే పనిలోకి వస్తామని తేల్చి చెప్పారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి(Kotagiri) పంచాయతీలో పని చేస