కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం అన్ని రకాల ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట మంగళవారం రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
ఎన్నిమార్లు విన్నవించినా తమ సమస్యలు పరిష్కరించడం లేదని హమాలీలు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో కాంటాలను నిలిపివేసి సమ్మెకు దిగారు.
విజయవాడ-నాగ్పూర్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గురువారం వరంగల్-భూపాలపట్నం జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. హనుమకొండ జిల్లాలోని మొగుళ్లపల్లి, గట్లకానిపర్తి, రంగ
బాంచెన్.. మీ కాల్మొక్తా.. వడ్లు కొనుండి సారూ.. 12 రోజులుగా మార్కెట్ మూతపడ్డది. కూలి దొరకక తిండికి తిప్పలవుతున్నది. నాకు భర్త, పిల్లలు లేరు. 30 ఏండ్లుగా కల్లాలు ఊడ్చి రైతులు పెట్టే నాలుగు గింజలు అమ్ముకొని బతుక�
మండలంలోని యాడారంలో గ్రామస్తులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ మహిళలు ఆదివారం బస్స్టాప్ వద్ద ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ దవాఖానలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం దవాఖాన ఎదుట ధర్నా చేపట్టారు. ఈ స�
ఐదు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఆస్పత్రి ఎదుట శుక్రవారం ధర్నా �
Dharna | ఐదు నెలల పెండింగ్ వేతనాలు(Wages) చెల్లించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ దవాఖానలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు (Contract workers) హాస్పిటల్ ఎదుట శుక�
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని పద్మానగర్లోగల గుడిసె కాలనీకి చెందిన పలువురు మహిళలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైనట్టు చెన్నూర్ సీఐ రవీందర్ తెలిపారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు క�