మండలంలోని యాడారంలో గ్రామస్తులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ మహిళలు ఆదివారం బస్స్టాప్ వద్ద ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ దవాఖానలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం దవాఖాన ఎదుట ధర్నా చేపట్టారు. ఈ స�
ఐదు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఆస్పత్రి ఎదుట శుక్రవారం ధర్నా �
Dharna | ఐదు నెలల పెండింగ్ వేతనాలు(Wages) చెల్లించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ దవాఖానలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు (Contract workers) హాస్పిటల్ ఎదుట శుక�
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని పద్మానగర్లోగల గుడిసె కాలనీకి చెందిన పలువురు మహిళలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైనట్టు చెన్నూర్ సీఐ రవీందర్ తెలిపారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు క�
‘ఒక్క తడికి నీరిస్తే పంటలు పండేవి.. నోటికాడి బుక్క నేలపాలైంది.. కనికరం లేని సర్కారును మునుపెన్నడూ చూడలేదు’ అంటూ జనగామ జిల్లా దేవరుప్పులలో రైతులు రోడ్డెక్కారు.
అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పెట్టాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
రాష్ట్రంలోని 5వ షెడ్యూల్డ్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాలను గిరిజన నిరుద్యోగులతోనే చేపట్టాలని, ఇప్పటికే పనిచేస్తున్న టీచర్లకు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ టీచ ర్స్ �
మూడు నెలలుగా వేతనాలు అందక ఒక పూట తింటే మరో పూట పస్తులు ఉండాల్సి వస్తున్నదని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు, కార్మికులు గోడు వెల్లబోసుకున్నారు.
MLA Sabitha | ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉచితంగానే ఎల్ఆర్ఎస్ పథకం అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హమీని నెరవేర్చాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.