Kotha Prabhakar Reddy | మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడి రాష్ట్ర రాజకీయాల్లో హింసాత్మక విధానాలకు తెరలేపింది. ఇది ఇప్పటికిప్పుడు జరిగిన పరిణామం కాదు.. ప్రతిపక్ష నేతలు కొన్న�
MP Arvind | నిజామాబాద్ బీజేపీలో జరిగిన అంతర్గత పోరును ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య మెడకు చుట్టేశారు. జిల్లా పార్టీలో సంస్థాగత నిర్ణయాలు, మార్పులు, చేర్పుల బాధ్యత అధ్యక్షు�
ల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం.. అని ప్రగల్భాలు పలికిన బీజేపీ నేతల మత్తు దిగింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఆ పార్టీ అగ
Dharmapuri Srinivas | మాజీ మంత్రి డీ శ్రీనివాస్ కుటుంబ కలహాలు రచ్చకెక్కాయి. మొన్నటివరకు డీఎస్, ఆయన ఇద్దరు కొడుకులు చెరో పార్టీలో కొనసాగారు. . మొన్నటివరకు డీఎస్, ఆయన ఇద్దరు కొడుకులు చెరో పార్టీలో కొనసాగారు. ఉన్నట్టు�
BJP |రాష్ట్ర బీజేపీలో బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ మధ్య ఆధిపత్య పోరు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తుతానికి బయటికి కనిపించకపోయినా అంతా నివురుగప్పిన నిప్పులాగానే ఉన్నదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి
Bandi Sanjay | బీజేపీలో ముసలం వెనుక కేంద్ర మంత్రి పదవికి సంబంధించిన పేచీ ఉన్నట్టు తెలుస్తున్నది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలంగాణకు మరో మంత్రి పదవి కేటాయిస్తారని ప్రచారం జోరుగా సాగింది.
dharmapuri arvindభారతీయ జనతా పార్టీ తరపున దొంగ హామీలతో రైతులను మోసం చేసి ఎంపీగా గెలుపొందిన ధర్మపురి అర్వింద్ 2019, మే నెలలో పదవిని చేపట్టారు. కేంద్రంలోనూ రెండోసారి ఎన్డీయే సర్కారు కొలువుదీరింది.
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం చారిత్రాత్మక ప్రగతిని సంతరించుకుంటున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, రాష్ట్ర చరిత్రలోనే
Minister Prashanth Reddy | నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రాజకీయాలకే ఓ కళంకం అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే గణేశ్, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, రాజేశ్వర్రావుతో కలిసి టీఆర్ఎస్ ఎల్పీలో విలేకరు�
ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. జగిత్యాల, ఇల్లంతకుంటలో ఆయన దిష్టిబొమ్మకు శవయాత్రలు నిర్వహించి, దహనం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న
కార్టూన్ మార్ఫింగ్ ఎంపీ అర్వింద్పై కేసు హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 /నిర్మల్ అర్బన్/బంజారాహిల్స్/మాదన్నపేట: బీజేపీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర కన్వీనర్ సతీశ్ చంద్రను సీసీఎస్ సైబర్క్రైమ్ �
ఆ పార్టీకి టీఆర్ఎస్పై మాట్లాడే హక్కు లేదు బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్ హెచ్చరిక హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ ఎంపీ అరవింద్ అబద్ధా�