dharmapuri arvindభారతీయ జనతా పార్టీ తరపున దొంగ హామీలతో రైతులను మోసం చేసి ఎంపీగా గెలుపొందిన ధర్మపురి అర్వింద్ 2019, మే నెలలో పదవిని చేపట్టారు. కేంద్రంలోనూ రెండోసారి ఎన్డీయే సర్కారు కొలువుదీరింది.
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం చారిత్రాత్మక ప్రగతిని సంతరించుకుంటున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, రాష్ట్ర చరిత్రలోనే
Minister Prashanth Reddy | నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రాజకీయాలకే ఓ కళంకం అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే గణేశ్, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, రాజేశ్వర్రావుతో కలిసి టీఆర్ఎస్ ఎల్పీలో విలేకరు�
ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. జగిత్యాల, ఇల్లంతకుంటలో ఆయన దిష్టిబొమ్మకు శవయాత్రలు నిర్వహించి, దహనం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న
కార్టూన్ మార్ఫింగ్ ఎంపీ అర్వింద్పై కేసు హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 /నిర్మల్ అర్బన్/బంజారాహిల్స్/మాదన్నపేట: బీజేపీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర కన్వీనర్ సతీశ్ చంద్రను సీసీఎస్ సైబర్క్రైమ్ �
ఆ పార్టీకి టీఆర్ఎస్పై మాట్లాడే హక్కు లేదు బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్ హెచ్చరిక హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ ఎంపీ అరవింద్ అబద్ధా�
ఎంపీ అర్వింద్ తీరుకు నిరసనగా.. మెట్పల్లి పట్టణంలో రహదారిపై బైఠాయింపు అర్వింద్ బాండ్పేపర్ ప్లకార్డులతో ఆందోళన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ మెట్పల్లి, అక్టోబర్ 12: నిజామాబాద్ బీజేపీ ఎంపీ �