నిత్యం విశ్వామిత్ర కృత సుప్రభాతంతో నిద్రలేచే తిరుమల వెంకన్న నేటి నుంచి గోదాదేవి పిలుపుతో మేల్కొంటాడు. ధనుర్మాస వేళ గోదాదేవి రాసిన తిరుప్పావు పాశురాలు రోజుకొకటి చొప్పున వింటాడు శ్రీనివాసుడు. అలాగే రోజు
Suprabhata Seva | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 15 నుంచి సుప్రభాత సేవ పునః ప్రారంభం కానున్నది. ధనుర్మాసం ఆదివారంతో ముగియనున్నది. గత ఏడాది డిసెంబర్ 17న తెల్లవారుజామున 12.34 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభయ్యాయి.
Yadagirigutta | శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. పరమ పవిత్రమైన ఈ మాసం ఆదివారం (ఈ నెల 17) ప్రారంభమవుతుంది. సంక్రాంతికి నెల రోజుల ముందు సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం ఆరంభమవుతుంది.
పరమపవిత్రమైన ధనుర్మాసం ఈ నెల 17 నుంచి ప్రారంభం కానుంది. సంక్రాంతికి నెల ముందు నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం ఆరంభమవుతుంది. తిరిగి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించ�
తిరుమల క్షేత్రంలో ధనుర్మాసంలో ముప్పయ్ రోజులు వెంకన్న సుప్రభాతం వినడు. ‘తిరుప్పళ్లియజిచ్చి’ అని విప్రనారాయణుడు (తొండరడిప్పొడియాళ్వార్ అంటే భక్తాంఘ్రిరేణు ఆళ్వార్) రచించిన పాశురాలు విన్న తరువాత శ్ర
ధనుర్మాసం.. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరం. దివ్య ప్రార్థనకు.. సూర్యోదయానికి ముందే విష్ణువు ఆరాధనకు.. అత్యంత పవిత్రమైనదీ మాసం. సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకూ అంటే భోగి పండుగ వరకు కొనసాగ�
శ్రావణ మాసం.. మాఘ మాసం.. కా ర్తీక మాసంతోపాటు హైందవ సంస్కృతిలో ధ నుర్మాసానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉన్నది. ఈ మాసాంతం భక్తులు మహావిష్ణువును కొ లుస్తారు. దీంతో ప్రతి వైష్ణవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది.
సూర్యుడు ప్రతి నెలా ఒక్కోరాశిలో సంచరిస్తూ ఉంటాడు. సౌరమానం ప్రకారం సూర్యుడు ఉండే రాశిని బట్టి నెలలకు పేర్లు పెట్టారు. భానుడు ధనుస్సు రాశిలో ఉన్న కాలాన్ని ధనుర్మాసం అని పిలుస్తారు. ధనుర్మాసం సంక్రాంతికి న
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో ధనుర్మాసఉత్సవాలను అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తారు. డిసెంబరు 16వ తేదీన నుంచి ధనుర్మాసం ప్రారంభం కానున్నది. డిసెంబర్ 16 మధ్యాహ్నం 12.26 గంటలకు ధనుర్మాస ఘడ