దోపిడీలకు పాల్పడుతున్న క్రిమినల్ గ్యాంగ్లపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. గురువారం డీజీపీ కార్యాలయంలో క్రైమ్ రివ్యూ ముగింపులో అన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారుల�
ఎట్టకేలకు వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్పై వేటు పడింది. డీజీపీ ఆఫీస్కు అటాచ్ చే స్తూ శనివారం డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 44మంది డీఎస్సీల బదిలీ కాగా, వారిలో నందిరాంనాయక్ ఉన�
ఇండోర్(మధ్యప్రదేశ్)లో జరిగిన 18వ ఆల్ఇండియా పోలీసు స్పోర్ట్స్ షూటింగ్ చాంపియన్షిప్లో పతక విజేతలను డీజీపీ జితేందర్ అభినందించారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో ఆయన వారిని సత్కరించారు.
తెలంగాణలోకి వచ్చే డ్రగ్స్ను కట్టడి చేయడంలో పోలీసు అధికారులు చురుకైన పాత్ర పోషించాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో జిల్లాల ఎస్పీలు, సీపీలతో అర్ధవార్షిక నేర సమీక్షను �
ఇంటెలిజెన్స్ వర్గాలు ఉమ్మడి నల్లగొండకు చెందిన ఓ అడిషనల్ ఎస్పీ అవినీతి బాగోతాన్ని రెడ్హ్యాండెడ్గా బయటపెట్టగా.. విషయం బయటికి పొక్కకుండా సదరు ఏఎస్పీని డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేసినట్టు విశ్వసనీయ సమాచా�
భూ వివాదంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదం టూ డీజీపీ ఆఫీసు ఎదుట నిరసనకు దిగి న మైల భాస్కర్కు ఐజీ చంద్రశేఖర్రెడ్డి భ రోసాఇచ్చారు. వెంటనే అతడి భూ సమస్యపై విచారణ చేపట్టాలని సిద్దిపేట కమిషనర
‘అయ్యా నేను ఇప్పటికే 10 సార్లు డీజీపీ ఆఫీసుకు వచ్చినా న్యాయం జరగలేదు. నన్ను కొట్టి నా భూమిని లాక్కున్నారు. నాపై అక్రమంగా కేసులు పెట్టారు. ప్రజావాణిలో ఎన్నోసార్లు ఫిర్యా దు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. న�
ఇప్పటికే ధర్నాలతో దద్దరిల్లుతున్న రాష్ట్రంలో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. సోమవారం సచివాలయాన్ని ముట్టడిస్తామని తెలంగాణ స్పెషల్ పోలీసు (టీజీఎస్పీ) కానిస్టేబుళ్లు హెచ్చరించడంతో పోలీసుశాఖ అప్రమత్తమై�
రాష్ట్రంలో సోమవారం జరుగనున్న లోక్సభ ఎన్నికలకు దాదాపు లక్ష మందికిపైగా పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ రవిగుప్తా శనివారం వెల్లడించారు.
రాష్ట్రంలో మరో 47 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం పలు దఫాలుగా డీఎస్పీలను బదిలీ చేసిన విషయం తెలిసిందే.