రాష్ట్రంలో మరో 47 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం పలు దఫాలుగా డీఎస్పీలను బదిలీ చేసిన విషయం తెలిసిందే.
ఇటీవల నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పాలెంతండాకు చెందిన నేనావత్ సూర్యనాయక్ లాకప్డెత్పై సమగ్ర విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. గురువారం గిరిజన సంక్షేమశాఖ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్�
డీజీపీ కార్యాలయంలో... హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో గురువారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సావాల్లో పాల్గొన్న డీజీపీ అంజన్కుమార్, పోలీసు అధికారులు సౌమ్య మిశ్రా, మహేశ్భగవత్, సంజయ్ కుమా�
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ శాఖ మోహరించి సహాయకచర్యలు చేపట్టింది. గురువారం ఒక్కరోజే లోతట్టు ప్రాంతాల్లో సహాయం కోసం ఎదురుచూసిన 3 వేల మందిని సురక్షిత ప్ర�
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో అత్యవరసర సమయాల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలని డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani kumar) సూచించారు. పిల్లలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, సెల్ఫీలు తీసుకోవడానిక�
DGP | ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని డీజీపీ కార్యాలయంలో పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, డీజీపీ అంజనీ కుమార్తో సహా పలువురు సీనియర్ పోలీస్ అధికారులు మొక్కలు నాటారు.
DGP Anjani Kumar | డీజీపీ కార్యాలయంలో అధికారులు, ఉద్యోగుల సౌకర్యార్థం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డీజీపీ అంజనీ కుమార్ ఇవాళ తన చేతుల మీదుగా ఈ శిబిరాన్ని ప్రారంభించారు.
కృషి కో-ఆపరేటివ్ అర్బ న్ బ్యాంక్ నుంచి ఇప్పటికీ డబ్బులు అందని డిపాజిటర్లు మరోసారి సెటిల్మెంట్ క్లెయిమ్ చేసుకునేందుకు సీఐడీ పోలీసు విభాగం అవకాశం కల్పించినట్టు బుధవారం డీజీపీ కార్యాలయం ప్రకటించిం�
హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో జనవరి 25న ప్రారంభమైనంది కంటివెలుగు శిబిరం శుక్రవారం ముగిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు డీహెచ్ఎంవో వెంకట్ ఆధ్వర్యంలో 15 మంది వైద్య బృందం డీజీపీ కార్యాలయంలోని 1,152 మంది పోలీ
ఆయన ఆరోపణలు నిరాధారం నక్సల్స్ హింసకు ఎందరో బలయ్యారు పోలీసుల్లో గ్రూపులు లేవు డీజీపీ కార్యాలయం స్పష్టీకరణ హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీస్శాఖలో గ్రూపులున్నాయని, రెండు సామాజిక వర�
dgp office responds to revanth reddy comments on police department | తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖపై ఎంపీ రేవంత్రెడ్డి చేసిన ఆరోపణలన్నీ నిరాధార ఆరోపణలని డీపీజీ కార్యాలయం పేర్కొంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన