రాష్ట్రంలో పీవీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు సర్వేల్లో రెసిడెన్షియల్ స్కూల్ను స్థాపించి గురుకుల విద్యకు ఆయన నాంది పలికారు. మన డీజీపీ మహేందర్రెడ్డి సహా అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్, దౌత్యవేత్తలు.. ఇలా �
DGP Mahender Reddy | తెలంగాణ ఏర్పడ్డాక శాంతిభద్రతల గురించి అపోహలున్నా.. వాటిని అధిగమించి శాంతియుతంగా ముందుకెళ్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. పోలీస్ శాఖకు సీఎం కేసీఆర్ దిశా
నిరుడుతో పోలిస్తే రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆస్తికోసం హత్యల్లో 52 శాతం, చోరీల్లో 35 శాతం, లైంగికదాడుల్లో 17 శాతం తగ్గుదల నమోదైంది. పోలీసులు కేసులను సమర్థంగా నిరూపణ చేయడం వల్ల శిక్షలు ఆరు శాతం �
పదిహేడు వర్టికల్స్ విభాగంలోని కేటగిరీ-3లో ఆదిలాబాద్ వన్టౌన్ ఠాణా 2022 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపికైంది. గురువారం హైదరాబాద్లో డీజీపీ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా �
రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా అంజనీకుమార్ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ మహేందర్రెడ్డి ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేస్తుండటంతో అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా పనిచేస్
తన 36 ఏండ్ల సర్వీసు ఎంతో సంతృప్తి ఇచ్చిందని, పోలీసు శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రాధాన్యమిస్తూ సహకరిస్తున్నారని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. విధి నిర్వహణలో తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికీ ఆయన ప
IPS Anjani Kumar | తెలంగాణ ఇంఛార్జ్ డీజీపీగా అంజనీకుమార్ నియామకం అయ్యారు. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇంచార్జీగా డీజీపీగా అంజనీ
DGP Mahender Reddy | రాష్ట్ర పోలీసు వార్షిక నివేదికను డీజీపీ మహేందర్ రెడ్డి గురువారం విడుదల చేశారు. రాష్ట్రంలో నేరాల శాతం 4.4కు పెరిగిందని పేర్కొన్నారు. సైబర్ నేరాలు 57 శాతం, దొంగతనాలు 7 శాతం, అపహరణలు
చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టాలని, పెండింగ్ కేసులను తగ్గించాలని ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.