DGP Mahender Reddy|తెలంగాణలో మావోయిస్టుల సమస్య పునరావృతం కాకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటూ అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు.
CM KCR | ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో
రాజస్థాన్లోని రామ్గఢ్లో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రాష్ట్రంలో సీఐడీ డీజీగా పనిచేస్తున్న గోవింద్సింగ్ కారు బోల్తాకొట్టింది. ఈ ఘటనలో గోవింద్సింగ్ భార్య షీలాసింగ్ అక్కడికక్కడే మృతి
CID DG Govind Singh | తెలంగాణ సీఐడీ డీజీ గోవింద్ సింగ్ కారు రాజస్థాన్లో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గోవింద్ సింగ్ తీవ్రంగా గాయపడగా, ఆయన భార్య మృతి చెందారు. కారు డ్రైవర్ కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. సోమ�
సకల సౌకర్యాలతో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్మించిన వన్టౌన్ పోలీస్స్టేషన్, పోలీస్ గెస్ట్హౌస్, అంతర్గాం కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 11న హోంశాఖ మంత్రి మహ�
మావోయిస్టు అగ్రనాయకులు అనారోగ్యంతో సతమతమవుతున్నారని, వరుస అరెస్టులు, యువ నాయకుల్లో సరైన అవగాహన లేక ఆ పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉన్నదని డీజీపీ ఎం మహేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు.
Maoist Savitri | మావోయిస్టు కీలక నేత సావిత్రి బాటలోనే మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు. సావిత్రి లొంగుబాటు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీజీపీ
16,17,18 తేదీల్లో నిర్వహణ వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహణకు పకడ్బందీగా భారీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య�
చిన్న నేరమైనా ఎఫ్ఐఆర్ సైకాప్స్కు కేంద్ర ప్రభుత్వ అవార్డు సైబర్ నేరాలకు అడ్డుకట్ట 26.6 కోట్లు తిరిగి తెచ్చిన ఘనత తెలంగాణ పోలీసులదే డీజీపీ మహేందర్రెడ్డి వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రా�
హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. డీజీపీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన నేపథ్యంలో గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయన హాజరు కాలేదు. ఈ నేప
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 13న ఉదయం 11 .30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతం చేయడంలో పోలీస్శాఖ కీలకపాత్ర పోషించాలని డీజీపీ మహేందర్రెడ్డి పి�