అంబరాన్ని తాకేలా వజ్రోత్సవాల నిర్వహణ కలెక్టర్లు, కమిషనర్లు, ఎస్పీలకు సీఎస్ సోమేశ్ ఆదేశం హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతి ఇల్లూ జాతీయ స్ఫూర్తితో నిండేలా, స్వతంత్ర భారత వజ్రోత్సవా
హైదరాబాద్ : రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ కర్త, రూపకర్త డీజీపీ మహేందర్ రెడ్డినే అని సీఎం చెప్పారు. నిజం చెప్
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. బేగంపేట ఏసీపీగా పనిచేస్తున్న పి నరేశ్రెడ్డిని మల్కాజ్గిరి ఏసీపీగా బదిలీ చేశారు. ప్రస
హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాని నరేం
కేసుల విచారణలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే మరింత వేగంగా కేసుల పురోగతి సాధ్యమవుతుందని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి పేర్కొన్నారు. నేర సమీక్షపై శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన �
మహిళల కేసులో నాణ్యత ప్రమాణాలు పాటించాలి జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు డీజీపీ ఆదేశం హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): పోక్సో, మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితులకు శిక్షలు పడే శాతాన్ని పె�
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడేది లేదని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. డ్రగ్స్, పేకాట క్లబ్బులు, మట్కాలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నామని చెప్పారు. శుక్రవారం రవీంద్రభారతిలో ఉత్తమ పనితీరు కనబ
హైదరాబాద్లో అందజేసిన డీజీపీ మహేందర్రెడ్డి నల్లగొండ ప్రతినిధి, మే 31(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పోలీస్స్టేషన్ల స్థాయిలో విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన 187 మంది పోలీస్ సిబ్బందికి హైదరాబాద్లోని డీజీ
ప్రారంభించిన ప్రారంభించిన డీజీపీ మియాపూర్, మే 2: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని దుర్గం చెరువు వద్ద ఏర్పాటు చేసిన 30 అడుగుల వాచ్ టవర్ను డీజీపీ మహేందర్రెడ్డి సీపీ స్టీఫెన్ రవీంద్రతో కలిసి సోమవారం ప్ర�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న ఉద్యోగ నోటిఫికేషన్లలో ప్లేయర్లందరూ క్రీడాకోటాను సద్వినియోగం చేసుకోవాలని సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పబ�
హైదరాబాద్ : సోషల్ మీడియా సాధనాలు సామాజిక వ్యతిరేక కార్యకలాపాలకు వేదికలుగా మారడం దారుణమని రాష్ట్ర ఐటీ శాఖ కేటీఆర్ ట్వీట్ చేశారు. అది కూడా గౌరవనీయులైన జర్నలిస్టులను అవమానించడం సరికా�
రాష్ట్రంలో మత విద్వేషపు చిచ్చు రగిల్చేందుకు కుట్ర బోధన్లో శివాజీ విగ్రహ ఏర్పాటుతో ఉద్రిక్తత తొలగించాలని డిమాండ్ చేస్తూ ఓ వర్గం ఆందోళన రాళ్లు రువ్వుకొన్న ఇరువర్గాల ప్రజలు ఘటనపై హోంమంత్రి మహమూద్ అలీ
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖలో 2014 నుంచి ఇప్పటి వరకు 45,113 ఉద్యోగాల భర్తీ చేపట్టడ�