తల్లిదండ్రులను ఎవ్వరూ నిర్లక్ష్యం చేయొద్దని, జీవితంలో రుణం తీర్చుకోలేనివారు ఎవరైనా ఉన్నారంటే వారు తల్లిదండ్రులు మాత్రమేనని డీజీపీ జితేందర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం పోలీసు అకాడమీలో ర
రాష్ట్రంలో సైబర్ క్రైమ్, నార్కోటిక్స్పై కఠిన చర్యలు తీసుకున్నామని, ఈ రెండింటితో నిరంతరం యుద్ధం చేస్తున్నామన్నారు. గత 15 నెలల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకువచ్చామని తెలిపారు.
ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్న జర్నలిస్టులపై కక్షపూరితంగా కేసులు పెట్టడం దుర్మార్గమని, ఖమ్మం న్యూస్ ప్రతినిధి సాంబశివరావుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని టీయూడబ్ల్యూజే రాష్�
పోలీస్శాఖలో పారదర్శక పాలనకు సంస్కరణలు అవసరమని, వీటితో పోలీస్శాఖ సామర్థ్యం మరింత పెంపొందుతుందని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఇండియన్ పోలీస్ ఫౌండేషన్(ఐపీఎఫ్)తో రాష్ట్ర పోలీస్శాఖ ఒప్పంద�
BNS| యూరియా కొరతపై రిపోర్టింగ్ చేస్తున్న టీన్యూస్ రిపోర్టర్ సాంబశివరావు మీద అక్రమ కేసులు పెట్టడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. దీనిపై తెలంగాణ డీజీపీ జితేందర్కు ట్విట్టర్ (ఎక్స్) వేదిక�
రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల భద్రతకు విస్తృతస్థాయిలో సీసీ కెమెరాలను వినియోగించాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. ఈ మేరకు జీఆర్పీ, ఆర్పీఎఫ్ అధికారులు తరచూ సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించార
రాష్ట్రంలో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ వెల్లడించారు. శనివారం నిమజ్జన కార్యక్రమాన్ని డీజీపీ తన కార్యాలయం నుంచి సమీక్షించారు.
DGP Jitender | రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. జిల్లాల్లో ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కాగా, హైదరాబాద్ నగరంలో మాత్రం ఆదివారం ఉదయం వ�
మహిళా పోలీసు అధికారులే పోలీసు స్టేషన్లలో బాధితులుగా మారే పరిస్థితులను మనం చూస్తున్నామని, ఇటువంటి దారుణ స్థితి కొనసాగొద్దంటే మహిళా పోలీసుల రక్షణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని గ్రామీణ, మహిళా శిశు సంక�
మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన అధికారిక సమీక్షలో ప్రభుత్వ ఉన్నతాధికారులకు తీవ్రమైన అవమానం జరిగింది. కనీస ప్రొటోకాల్ పాటించకుండా వారిని కించపరిచారనే విమర్శలొస్తున్నాయి.