శుక మహర్షి రాజర్షి పరీక్షిత్తుతో- భారతా! కృష్ణుని వలెనే వేష భూషలు, భాష గల ఉద్ధవుని చూచి గోప యోషిత- స్త్రీలు ఆయన చుట్టూ మూగి శిరసా నమస్కరించి ఇలా పలికారు.. ‘అయ్యా, ఉద్ధవా! నీవెవరివో మాకు తెలుసు. ఇద్ధ- ప్రకాశించ�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయమే కొత్త దుస్తులు ధరించి ఈద్గాలు, మసీదుల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు పండుగ స�
Kotagiri | కోటగిరి, మార్చి31 : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు సోమవారం ఉదయమే ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఉగాది ఉషస్సు ఒక్కరోజుకు పరిమితం కాదు! కొత్త ఏడాది రాకతో పలకరించే వసంతం రెండు నెలలు కొనసాగుతుంది. చైత్ర హాసం నెల రోజులు లాస్యం చేస్తుంది. ఈ వసంతంలో చిగురించే ఆధ్యాత్మిక శోభ నవరాత్రులూ భక్తి తరంగాలను ప్రసర�
Annu Maharaj | ప్రతి ఒక్కరూ భక్తిమార్గంలో నడవాలని అమూల్గా మహారాజ్ అన్ను మహారాజ్ అన్నారు. ప్రతి ఒక్కరూ తల్లి దండ్రులను గౌరవించాలని , నిత్యం భగవంతుని నామ స్మరణ చేయలని కోరారు.
జిల్లా వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఆయా మసీదుల్లో మతపెద్దలు ప్రత్యేక సందేశం ఇచ్చారు. త్యాగనిరతికి ప్రతీకగా నిర్వహించుకునే బక్రీద్ ముస్లిం సమాజంలో సాటివాళ్లపై ప
USA | భారతీయ ఆధ్యాత్మిక, సంస్కృతి, సంప్రదాయాలు నేటి తరాలకు అందించాలనే సంకల్పంతో యూఎస్ఏ సిలికాన్ లోయలో ప్రతి ఏట వేసవి ప్రారంభంలో నిర్వహిస్తున్న ‘శివమూర్తుల వైభవం’ కార్యక్రమం ఆధ్యాంతం భక్తి మార్గంలో రంజి�
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి భక్తిమార్గంలో నడవాలని రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి అన్నారు. చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్ గ్రామంలో అక్కమ్మ తల్లి ఆలయ 25వ వార్షికోత్సవాల్లో
యాచారం, జూలై31: పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాలలో సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని గడ్డమల్లాయగూడ గ్రామంలో పెద్దమ�
Mlc Kavitha| నందిపేట మండలం చౌడమ్మ కొండూరులో రాజ్యలక్ష్మీ సమేత నృసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ, ప్రతిష్ఠాపన రెండో రోజు కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.