ఉగాది ఉషస్సు ఒక్కరోజుకు పరిమితం కాదు! కొత్త ఏడాది రాకతో పలకరించే వసంతం రెండు నెలలు కొనసాగుతుంది. చైత్ర హాసం నెల రోజులు లాస్యం చేస్తుంది. ఈ వసంతంలో చిగురించే ఆధ్యాత్మిక శోభ నవరాత్రులూ భక్తి తరంగాలను ప్రసర�
Annu Maharaj | ప్రతి ఒక్కరూ భక్తిమార్గంలో నడవాలని అమూల్గా మహారాజ్ అన్ను మహారాజ్ అన్నారు. ప్రతి ఒక్కరూ తల్లి దండ్రులను గౌరవించాలని , నిత్యం భగవంతుని నామ స్మరణ చేయలని కోరారు.
జిల్లా వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఆయా మసీదుల్లో మతపెద్దలు ప్రత్యేక సందేశం ఇచ్చారు. త్యాగనిరతికి ప్రతీకగా నిర్వహించుకునే బక్రీద్ ముస్లిం సమాజంలో సాటివాళ్లపై ప
USA | భారతీయ ఆధ్యాత్మిక, సంస్కృతి, సంప్రదాయాలు నేటి తరాలకు అందించాలనే సంకల్పంతో యూఎస్ఏ సిలికాన్ లోయలో ప్రతి ఏట వేసవి ప్రారంభంలో నిర్వహిస్తున్న ‘శివమూర్తుల వైభవం’ కార్యక్రమం ఆధ్యాంతం భక్తి మార్గంలో రంజి�
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి భక్తిమార్గంలో నడవాలని రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి అన్నారు. చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్ గ్రామంలో అక్కమ్మ తల్లి ఆలయ 25వ వార్షికోత్సవాల్లో
యాచారం, జూలై31: పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాలలో సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని గడ్డమల్లాయగూడ గ్రామంలో పెద్దమ�
Mlc Kavitha| నందిపేట మండలం చౌడమ్మ కొండూరులో రాజ్యలక్ష్మీ సమేత నృసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ, ప్రతిష్ఠాపన రెండో రోజు కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.
తిరుమలాయపాలెం, మే 21: పిండిప్రోలులోని గంగమ్మ ఆలయంలో శనివారం ఘనంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. మహిళా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. వేడుకలకు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, మాజీ ఎంపీ పొంగు�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ అర్బన్ : యాదాద్రి ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. యాదాద్రి లక్ష