సాధారణంగా అన్ని ఆలయాల్లో మనం ఆలయంలోకి ప్రవేశించగానే స్వామిని చూసి భక్తి భావంతో నమస్కారం చేసుకుంటాం. శివాలయానికి వెళ్లినప్పుడు అలా నేరుగా స్వామిని చూసి నమస్కరించుకునే అధికారం, అవకాశం భక్తులకు లేవు. అక్�
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఒక మూడేళ్ల చిన్నారి భక్తి పారవశ్యంలో ఉపవాస దీక్ష చేపట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. చిన్న వయసులోనే మతపరమైన ఆచారాల పట్ల ఆసక్తి చూపుతూ, కుటుంబసభ్యులతో కలిసి ఉపవా�
ఒక భార్యాభర్తల జంట రాములవారి గుడికి వెళ్లారు. వారికి పట్టణంలో చిన్న హోటల్ ఉంది. గుడిలోని కోదండరాముడిని, సీత, లక్ష్మణులను, ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామిని దర్శనం చేసుకున్నారు. బయటికి వస్తూ ఉంటే, గుడి పూజారి ఇ�
బిచ్కుంద, జుక్కల్ : ప్రతీ ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. కామారెడ్డి జిల్లా తెలంగాణ ఉప పీఠం జుక్కల్ మండలంలోని దోస్ పల్లి (బంగారు పల్లి), గ్రామం నుండి జుక్కల్ మండల కేంద్ర
Ganesh immersion | ఆది దేవుడు గణనాథుడి నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలకు అనుగుణంగా నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకోవాలని తహసీల్దార్ ధీరజ్ కుమార్ గౌడ్ , ఎస్సై దీకొండ రమేష్ గౌడ్ సూచించారు.
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాగభూషణం విద్యార్థులు శనివారం వినూత్న రీతిలో ఆత్మీయంగా వీడ్కోలు పలికి గురుభక్తిని చాటుకున్నారు. ఆయన ఏడేండ్ల పనితీరు�
సమాజంలో ప్రతి ఒక్కరూ భక్తి భావం కలిగి ఉండాలని, అప్పుడే ప్రతి మనిషికి భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని రంగంపేట ఆశ్రమ పీఠాధిపతులు మాధవానంద సరస్వతి స్వామిజీ అన్నారు.
బక్రీద్ పర్వదినం సందర్భంగా శనివారం ముస్లింలు భక్తి శ్రద్దలతో వేడుకలను జరుపుకున్నారు. పెద్దపల్లి మున్సిపల్ పరిది చందపల్లి ఈద్గా వద్ద ముస్లింలు పెద్ద సంఖ్యలో ప్రార్ధనలో పాల్గొన్నారు.
Manchireddy Kishan Reddy | యువత భక్తి భావాన్నిపెంపొందించుకునేందుకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.