చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం శనివారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నది
అల్లు అర్జున్ (Allu Arjun) చేస్తున్న తాజా సినిమా పుష్ప (Pushpa). రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (DEVI SRI PRASAD) సంగీతం అందిస్తున్నాడు. స్టూడియోలో డీఎస్పీ మ్యూజిక్ ప్లే చేస్తుంటే..పక్కనే ఉన్న గాయకుడు సిద్ శ్రీరామ్ (Sid Sriram)చూపే బ
తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉత్తేజ్ భార్య క్యాన్సర్తో కన్నుమూసింది. అంతలోనే టాలీవుడ్లో మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. టాలీవుడ్ అగ్ర �
dakko dakko meka song | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే చాలు అభిమానులు ఊగిపోతారు. ఈ కాంబినేషన్కు ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది. ఈ ముగ్గురు పేర్లు ఒక ప
ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్లో పుష్ప ఒకటి. అల్లు అర్జున్,రష్మిక ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రెండు పార్ట్లుగా తెరకెక్కిస్తున్నారు. మై
వాణిజ్య సినిమాలు మొదలుకొని కుటుంబ, ప్రేమకథా చిత్రాల వరకు తనదైన శైలి బాణీలను అందిస్తూ తెలుగులో అగ్రశ్రేణి స్వరకర్తగా కొనసాగుతున్నారు దేవిశ్రీప్రసాద్. ప్రస్తుతం ఆయన భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. శర్వా
తెలంగాణ మంత్రి కేటీఆర్ కొద్ది రోజుల క్రితం తన సోషల్ మీడియాలో యువ గాయని శ్రావణి టాలెంట్కు సంబంధించిన వీడియో షేర్ చేసి సంగీత దర్శకులు థమన్, దేవి శ్రీ ప్రసాద్లని ట్యాగ్ చేశాడు. కేటీఆర్ ట్వీట్క
మంత్రి కేటీఆర్ అభినందనహైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా నరంగికి చెందిన గాయని శ్రావణిలో చాలా ప్రతిభ ఉన్నదని, ఆమెను ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్కు ప్రముఖ సంగీత దర్శకుడు ద�
రాకింగ్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్కి పరవశించని వారు ఉండరు. హీరోలని బట్టి బీట్స్ మార్చే దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్లో ఒకరిగా ఉన్న�
డీజే చిత్రంలోని సీటీమార్ అనే సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు ఇదే పాటను రాధే సినిమా కోసం దేవి శ్రీ ప్రసాద్తో రీమేక్ చేయించాడు సల్మాన్ ఖాన్. ఇటీవల ఈ వీడియో సాంగ్ను విడుదల చేస్తూ.. సల్లూ చేసిన ట్వీట్ �
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖిలాడి’. ‘ప్లే స్మార్ట్’ ఉపశీర్షిక. రమేష్వర్మ దర్శకుడు. సత్యనారాయణ కోనేరు నిర్మాత. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కథానాయికలు. ఈ చిత్ర టీజర్ను సోమవారం విడుద�