‘చాలా విరామం తర్వాత బాస్ చిరంజీవిగారు పక్కా మాస్ ఎంటర్టైనర్ చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ‘వాల్తేరు వీరయ్య’ సినిమా మ్యూజిక్ కొత్తగా ఉండేలా చూసుకున్నా’ అని అన్నారు దేవిశ్రీప్రసాద్.
చిరంజీవి బాస్ పార్టీ సాంగ్తో అభిమానుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఊరమాస్గా కలర్ఫుల్గా సాగుతున్న ఈ పాటను రాక్స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)కంపోజ్ చేయడమే కాదు.. స్వయంగా రాశాడు.
మెగా 154 గా వస్తున్న వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) చిత్రానికి బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే అప్డేట్ ఒకటి ఇచ్చి.. అభిమానుల్లో ఫుల్ జోష్ నిం
దేవి శ్రీ ప్రసాద్ ‘ఓ పరి’ ప్రైవేట్ వీడియో సాంగ్లో హరే రామ-హరే కృష్ణ అని పాడుతూ అభ్యంతరకంగా డ్యాన్స్ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసింద�
Devi Sri Prasad | టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్పై సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్లో నటి కరాటే కల్యాణి, హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి. హరేరామ హరేకృష్ణ మంత్రాన్ని.. ఒపరి ఐటెం సాంగ్గా చిత్రీకరించా�
Sukumar | ఇండస్ట్రీలో కొందరు దర్శకుల సినిమాలకు టెక్నీషియన్స్ ముందు నుంచే ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఉదాహరణకు రాజమౌళి సినిమా చేస్తుంటే సంగీత దర్శకుడు ఎవరు అని అడగాల్సిన అవసరం లేదు.. అలాగే సుకుమార్ ఓ సినిమా చేస్తున�
ఫిలింఫేర్ పురస్కారాల్లో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా సత్తా చాటింది. బెంగళూరులో ఈ కార్యక్రమం జరిగింది. ‘పుష్ప’ సినిమాకు ఏడు పురస్కారాలు దక్కాయి.
సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్'. వెంకటేష్ మరో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు.
దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad). ఈ రాక్ స్టార్ కంపోజ్ చేసిన నాన్-ఫిల్మ్ మ్యూజిక్ వీడియో నేడు లాంఛ్ అయింది. డీఎస్పీ మ్యూజిక్ వీడియోను బాలీవుడ్ స్టార్ హీరో రన్ వీర్ సింగ్ లాంఛ్ చేశాడు.
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్తో తాను ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పింది యువ కథానాయిక పూజిత పొన్నాడ. తామిద్దరం రహస్యంగా వివాహం చేసుకున్నామని సోషల్మీడియాలో గాసి�
అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న 154వ సినిమా తాలూకు కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో మొదలైంది. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది. రవితేజ ఈ సినిమాల
సూర్య కథానాయకుడిగా శివ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో వంశీ ప్రమోద్, జాన్వేల్ రాజా, విక్రమ్లు నిర్మిస్తున్న నూతన చిత్రం ఇటీవల ప్రారంభమైంది.స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్స్, యూవీ క్రియేషన్స్ సంస్థల�
స్టార్ హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సాధించిన ఘన విజయం తెలిసిందే. బాలీవుడ్ సహా దక్షిణాది అంతా భారీ వసూళ్లు దక్కించుకుంది. బాక్సాఫీస్ వ�
‘ఎఫ్-3’ చిత్రం రెండున్నర గంటలు పాటు పొట్టచెక్క లయ్యే వినోదాన్ని పంచుతుందని, పాటలన్నీ ప్రేక్షకుల్లో జోష్ని నింపుతాయని చెప్పారు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. వెంకటేష్, వరుణ్తేజ్ హీరోలుగా అనిల్ �