“అక్రమ నిర్బంధాలు, అరెస్టులే ఇందిరమ్మ రాజ్యమా? ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగినవారిపై దాడులకు దిగడమే ప్రజాపాలనా? అణచివేతలు, దౌర్జన్యాలు చేయడమే రేవంత్ సర్కారు తెచ్చిన మార్పా?” అని బీఆర్ఎస్ నేత, కార్ప�
Devi Prasad | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తెలంగాణ ప్రజలకు 108 అంబులెన్స్ లాంటి వారని బీఆర్ఎస్ సీనియర్ నేత దేవీ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మానవ మృగాలకు ప్రతిరూపాలు కాంగ్రెస్ పాలకులేనని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. ఎమర్జెన్సీతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఇందిరాగాంధీ మానవ మృగానికి ప్రతీక అని దుయ్యబట�
కేసీఆర్ను తాము తెలంగాణ తొలి సీఎంగా మాత్రమే చూడటం లేదని, ఆయన గొప్ప ఉద్యమకారుడని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ అన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను మానవ మృగమని అనడం దారుణమని, సీఎం రేవంత్ రెడ్డి సోయి లేకుండా �
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలకుల మెదడు మోకాళ్లకు చేరిందని, వ్యవస్థల గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్లకు లేదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని డిప్యూటీ స్పీకర్ హోదాలో కేసీఆర్ అనేకసార్లు ఎదిరించారు. ప్రజల సమస్యలపై నిరంతరం వివిధ వర్గాలతో చర్చించేవారు. ఈ నేపథ్యంలో సమైకాంధ్ర పాలన నుంచి తెలంగా�
‘కాంగ్రెస్ 14 నెలల పాలనలో బెనిఫిట్స్ అందక విశ్రాంత ఉద్యోగులు అరిగోసపడుతున్నరు.. ఇండ్లల్లో ప్రశాంతంగా ఉండాల్సిన వారు కోర్టులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నరు.’ అని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన�
రైతులు తిరుగుబాటు చేస్తారనే బీఆర్ఎస్ రైతు ధర్నాకు అనుమతి నిరాకరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ఒక ప్రకటనలో విమర్శించారు. అలవికాని హామీలిచ్చి ప్రజలను మోసం చ�
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి హరీశ్ రావుపై అక్రమ కేసులు నమోదు చేయడం అమానుషమని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ�
ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు. 317 జీవోను అధికారంలోకి వచ్చి�
సీఎం రేవంత్ రెడ్డి వికృతమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ (Deshapathi Srinivas) ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులు చేయిస్తున్నారని, అక్రమంగా నిర్బంధిస�
రుణమాఫీపై రైతుల అభిప్రాయాలను తెలుసుకుని ప్రజలకు తెలియజేయడానికి కొండారెడ్డిపల్లెకు వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిపై జరిగిన దాడి హేయమైన చర్య అని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవ