ప్రభుత్వ ఉద్యోగులు సర్కార్కు రథచక్రాల వంటి వారని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ గొప్పలు చెప్పింది. కానీ, ఇప్పుడు అదే రథచక్రాల కింద ఉద్యోగుల హక్కులు, వారి భవిష్యత్తును నిర్దాక్షిణ్యంగా తొక్కివేస్తున�
మాజీ మంత్రి హరీశ్రావుపై రాష్ట్రప్రభుత్వం చేసిన ఫోన్ట్యాపింగ్ ఆరోపణలు నిరాధారమనే విషయం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తేటతెల్లమైందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.
Itlu Mee Yedava | యంగ్ హీరో త్రినాథ్ కఠారి కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఇట్లు మీ ఎదవ' నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా అలియాస్ సాదు (69) గురువారం అంతక్రియలు జరిగాయి. ఉదయం మృతదేహం ఇంటికి చేరగా, కుటుంబ సభ్యులు బంధువులు కన్నీటిపర్వంతమయ్యారు. కడారి సత్యనారాయ
“అక్రమ నిర్బంధాలు, అరెస్టులే ఇందిరమ్మ రాజ్యమా? ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగినవారిపై దాడులకు దిగడమే ప్రజాపాలనా? అణచివేతలు, దౌర్జన్యాలు చేయడమే రేవంత్ సర్కారు తెచ్చిన మార్పా?” అని బీఆర్ఎస్ నేత, కార్ప�
Devi Prasad | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తెలంగాణ ప్రజలకు 108 అంబులెన్స్ లాంటి వారని బీఆర్ఎస్ సీనియర్ నేత దేవీ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మానవ మృగాలకు ప్రతిరూపాలు కాంగ్రెస్ పాలకులేనని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. ఎమర్జెన్సీతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఇందిరాగాంధీ మానవ మృగానికి ప్రతీక అని దుయ్యబట�
కేసీఆర్ను తాము తెలంగాణ తొలి సీఎంగా మాత్రమే చూడటం లేదని, ఆయన గొప్ప ఉద్యమకారుడని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ అన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను మానవ మృగమని అనడం దారుణమని, సీఎం రేవంత్ రెడ్డి సోయి లేకుండా �
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలకుల మెదడు మోకాళ్లకు చేరిందని, వ్యవస్థల గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్లకు లేదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని డిప్యూటీ స్పీకర్ హోదాలో కేసీఆర్ అనేకసార్లు ఎదిరించారు. ప్రజల సమస్యలపై నిరంతరం వివిధ వర్గాలతో చర్చించేవారు. ఈ నేపథ్యంలో సమైకాంధ్ర పాలన నుంచి తెలంగా�
‘కాంగ్రెస్ 14 నెలల పాలనలో బెనిఫిట్స్ అందక విశ్రాంత ఉద్యోగులు అరిగోసపడుతున్నరు.. ఇండ్లల్లో ప్రశాంతంగా ఉండాల్సిన వారు కోర్టులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నరు.’ అని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన�