అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిషరిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందని, మూడేండ్లు కావస్తున్నా ఒక ప్రధాన హామీని కూడా నెరవేర్చలేదని స్టేట్ బేవరేజెస్ క�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అబద్ధాలు మాని, ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలుచేయాలని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా
హైదరాబాద్: స్వల్ప అనారోగ్యంతో కోలుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్న ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ అధ్యక్షుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావ�
తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్రెడ్డి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇంజినీర్లు, పెన్షనర్లను లక్ష్యంగా చేసుకొని అసత్య ప్రచారం చేస్తున్నారని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దే
సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన జలదోపిడీ, సాగునీటి వివక్ష, నీటి ప్రాజెక్టుల విధ్వంసాన్ని సాంకేతిక ఆధారాలతో నిరూపించిన ఇంజినీర్లను సీఎం రేవంత్రెడ్డి జైలుకు పంపిస్తానని హెచ్చరించడం హేయమని ఉద్యోగ సంఘాల �
పాలన అంటే ప్రతిపక్షాలపై తిట్లదండకం ఎత్తుకోవడం కా దని, ప్రజా సమస్యలను పరిష్కరించడమనే విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు దేవీప్రసాద్ సూచించారు.
రాష్ట్రంలోని ఐదు లక్షల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ ఏజెన్సీలు అనుసరిస్తున్న తీరు అత్యంత అమానవీయంగా ఉన్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతినెలా ఒకటో తేదీనే ఔట్సో
Deviprasad | దశాబ్దాలపాటు బాలల సంక్షేమం, గర్భిణీలు, బాలింతల సేవలో అంకితభావంతో పనిచేసిన అంగన్వాడీ సిబ్బందికి పదవీ విరమణ అనంతరం రావాల్సిన ప్రయోజనాలను ఆలస్యం చేయడం అన్యాయయని బెవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవ
Devi Prasad | ప్రజాప్రతినిధిగా నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న హరీశ్ రావుపై ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవీ
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న మాజీ మంత్రి హరీశ్ రావుపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సిట్ నోటీసులు పంపించారని దేవీప్రసాద్ విమర్శించారు. హరీశ్రావుపై ప్రభుత్వ కుట్రలను ఎదిరిద్దామని బీఆర్ఎస్ శ్రేణ�
ప్రభుత్వ ఉద్యోగులు సర్కార్కు రథచక్రాల వంటి వారని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ గొప్పలు చెప్పింది. కానీ, ఇప్పుడు అదే రథచక్రాల కింద ఉద్యోగుల హక్కులు, వారి భవిష్యత్తును నిర్దాక్షిణ్యంగా తొక్కివేస్తున�
మాజీ మంత్రి హరీశ్రావుపై రాష్ట్రప్రభుత్వం చేసిన ఫోన్ట్యాపింగ్ ఆరోపణలు నిరాధారమనే విషయం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తేటతెల్లమైందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.