Devi Prasad | రాజీవ్ గాంధీ విగ్రహానికి పాలన కేంద్రమైన తెలంగాణ సచివాలయానికి ఏం సంబంధం అని బీఆర్ఎస్ నాయకుడు దేవీప్రసాద్ ప్రశ్నించారు. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం తెలంగాణ ప్రజల మనసు గాయపరచడమే అ�
Devi Prasad | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను ఆ పార్టీ పక్కన పెట్టేసింది అని బీఆర్ఎస్ సీనియర్ నేత దేవీ ప్రసాద్ మండిపడ్డారు.
Devi Prasad | కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ నాయకుడు దేవీ ప్రసాద్ పేర్కొన్నారు. అంగన్వాడీలకు ఏ ఒక్కరికీ కూడా ఇవాళ్టి వరకు జీతాలు అందలేదు. కిందిస్థాయి ఉద్యోగులకు
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పుట్టిన రోజు వేడుకలు సోమవారం పండుగలా జరిగాయి. శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ కార్యాలయం కోలాహలం
ఎన్నికల సందర్భంగా ఉ ద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అనేక హా మీలు ఇచ్చిందని, కానీ ఇప్పుడు వా టిని మరిచిపోయిందని బీఆర్ఎస్ నేత, ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్ విమర్శించారు.
ధూప దీప నైవేద్యం పథకం నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకుడు దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. గత ఆరు నెలలుగా ఈ పథకం నిధులు విడుదలకాలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
కర్ణాటకలో 3 గంటల కరెంటే ఇస్తున్నారని, సెల్ఫోన్ చార్జింగ్కు కూడా కరెంట్ ఉండటం లేదని ఆ రాష్ట్ర ప్రజల బాధలు కళ్లారా చూసిన జహీరాబాద్వాసులు తెలిపారు.కాంగ్రెస్ పాలనలో కన్నడ ప్రజలు పడుతున్న కష్టాలను మంత�
Narayana & Co Trailer | సుధాకర్ కోమాకుల (Sudhakar Komakula) నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ నారాయణ అండ్ కో (Narayana & Co). చాలా రోజుల క్రితం లాంఛ్ చేసిన నారాయణ అండ్ కో టీజర్ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్ర
ఎంతో ఆత్మవిశ్వాసంతో ‘పిడికెడు’ మందితో తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రస్థానాన్ని ప్రారంభించిన ఉద్యమ రథసారథి కేసీఆర్కు 2008-09లలో రెండు బలమైన ఎదురుదెబ్బలు తగిలాయి. 2008లో 15 మంది టీఆర్ఎస్ శాసనసభ్యులు, నలుగురు ఎంప�
Swamy goud | ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికీ లొంగలేదు, ఎప్పటికీ లొంగిపోరని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ నేత స్వామిగౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యోగా సంఘాలు ఎవరికీ అమ్ముడుపోవన్నారు.
నరేష్ అగస్త్య, సంగీర్తన విపిన్, ఆర్యన్ రాజేష్, అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘అసురగణ రుద్ర’. మురళీ శర్మ, ఆమని, శత్రు, అమిత్, దేవీ ప్రసాద్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా మురళీ క�
ప్రశాంత్ కార్తీ, మిస్తీ చక్రవర్తి, కార్తీక్ రాజు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘అను’. హారర్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సందీప్ గోపిశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. తేజస్వి క్రియేటివ్ వర్క్స్ �