బీజేపీలో త్రిమూర్తులుగా వెలుగొందుతున్న నరేంద్ర మోదీ.. అమిత్ షా.. జేపీ నడ్డాకు తృటిలో తిరుగుబాటు తప్పిందా? ఓ బలమైన వర్గం వీరికి ముచ్చెమటలు పట్టించిందా? బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అది లావాలా ఎగిసి�
బీజేపీలో అసంతృప్తి అగ్గి రాజుకొన్నట్టే కనిపిస్తున్నది. పార్టీ శ్రేణులు అధినాయకత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తున్నది. అందుకు తాజాగా నాగ్పూర్లో చోటుచేసుకొన్న సంఘటనలే నిదర్శనం.
నాగ్పూర్లో రోడ్ షో అనంతరం ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘ఏక్నాథ్ షిండేను సీఎంగా చేయాలని నేనే ప్రతిపాదించా. పార్టీ సీనియర్లు నా ప్రతిపాదనను అంగీకరించారు. బీజేపీకి 115 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కావాలంటే సీఎం �
ముంబై: మహారాష్ట్ర రాజకీయ మలుపులకు కీలకమైన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, చివరకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ కాల్తో దిగివచ్చారు. ఆయన మాటకు గౌరవం ఇచ్చి డిప్యూటీ సీఎంగా ఉండేందుకు అంగీకరించారు. ఏక్నాథ్ షి�
ముంబై: సూపర్ థ్రిల్లర్ను తలపించిన మహారాష్ట్ర రాజకీయాలు ఇవాళ కొత్త ట్విస్ట్తో మరింత రసవత్తరంగా మారాయి. ఇవాళ రాత్రి ఏడున్నర గంటలకు శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే ఆ రాష్ట్ర సీఎంగ
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో గోవా నుంచి ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ను