ముంబై: సూపర్ థ్రిల్లర్ను తలపించిన మహారాష్ట్ర రాజకీయాలు ఇవాళ కొత్త ట్విస్ట్తో మరింత రసవత్తరంగా మారాయి. ఇవాళ రాత్రి ఏడున్నర గంటలకు శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే ఆ రాష్ట్ర సీఎంగ
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో గోవా నుంచి ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ను
ముంబై : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా వీలైనం తర్వగా కరోనా పరీక్షలు చేసు�
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మరాఠా రాజు శంభాజీని చంపిన ఔరంగజేబు గుర్తింపుపై కుక్క కూడా మూత్రం పోయదని అన్నారు. ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మా
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ శివసేనపై మరోసారి మండిపడ్డారు. మసీదుల నుండి లౌడ్ స్పీకర్లను తొలగించడానికి భయపడే వారు, బాబ్రీ మసీదును కూల్చినట్లు చెబుతున్నారని విమర్శించారు.