మహావికాస్ అగాఢీ ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో వుంటుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. అలాగే మహారాష్ట్రలో తిరిగి అధికారాన్ని కూడా చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల నా�
మహారాష్ట్ర బీజేపీ నేతల వ్యవహార శైలిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కొంత మంది నేతలు తామేదో పైనుంచి దిగొచ్చినట్లు ఫీల్ అవుతారని ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజ�
ముంబయి : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర సింగ్ ఫడ్నవీస్కు ముంబయి పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు బీకేసీ సైబర్ పోలీస్స్టేషన్లో హాజరై వాంగ్మ
పనాజీ : గోవాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ ఎన్నికల ఇన్చార్జి, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర సింగ్ ఫడ్నవీస్ అన్నారు. ఎంజీపీ, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పా
Goa Assembly polls: ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు గడువు దగ్గరపడింది. ఫిబ్రవరి 10న తొలి దశ పోలింగ్ మొదలు యూపీలో ఏడు దశల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో
ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ల మధ్య మాటల యుద్ధం ముదిరిన నేపధ్యంలో తన ఇంట్లో డ్రగ్స్ లభించాయని చేసిన వ్యాఖ్యలపై ఫడ్నవీస్ క్షమా
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్పై అయిదు కోట్ల నష్టపరిహారం దావాను వేసినట్లు ఆ రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. తన అల్లుడు సమీర్ ఖాన్ దానికి సంబంధించిన లీగల్ నోటీసులు ఇచ్చి�
ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ పరస్పరం చేసుకున్న ఆరోపణలకు కట్టుబడి ఉండాలని, వారు లేవనెత్తిన అంశాలు చాలా తీవ్రమైనవని మహారాష్ట్ర కాంగ్రెస్ చ�
ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు రియాజ్ భాటితో తనకు సంబంధాలున్నాయ�
ముంబై: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్కు అండర్వరల్డ్తో లింకులు ఉన్నట్లు ఆ రాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నవారి నుంచి మంత్రి నవాబ్ మాల�
ముంబై : మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్కు అండర్వరల్డ్తో ఉన్న సంబంధాలను బహిర్గతం చేస్తానని మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. డ్రగ్స్ వ్యాపారి జైదీప్