Goa Assembly polls: ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు గడువు దగ్గరపడింది. ఫిబ్రవరి 10న తొలి దశ పోలింగ్ మొదలు యూపీలో ఏడు దశల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో
ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ల మధ్య మాటల యుద్ధం ముదిరిన నేపధ్యంలో తన ఇంట్లో డ్రగ్స్ లభించాయని చేసిన వ్యాఖ్యలపై ఫడ్నవీస్ క్షమా
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్పై అయిదు కోట్ల నష్టపరిహారం దావాను వేసినట్లు ఆ రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. తన అల్లుడు సమీర్ ఖాన్ దానికి సంబంధించిన లీగల్ నోటీసులు ఇచ్చి�
ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ పరస్పరం చేసుకున్న ఆరోపణలకు కట్టుబడి ఉండాలని, వారు లేవనెత్తిన అంశాలు చాలా తీవ్రమైనవని మహారాష్ట్ర కాంగ్రెస్ చ�
ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు రియాజ్ భాటితో తనకు సంబంధాలున్నాయ�
ముంబై: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్కు అండర్వరల్డ్తో లింకులు ఉన్నట్లు ఆ రాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నవారి నుంచి మంత్రి నవాబ్ మాల�
ముంబై : మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్కు అండర్వరల్డ్తో ఉన్న సంబంధాలను బహిర్గతం చేస్తానని మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. డ్రగ్స్ వ్యాపారి జైదీప్
ముంబై: తాను ఇప్పటికీ సీఎంగానే ఫీలవుతున్నానన్న మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్కు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అభినందలతో కౌంటర్ ఇచ్చారు. ముంబైలో మంగళవారం ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడారు. ‘గత రెండు స�
ముంబై: మహారాష్ట్రలో సోమవారం నాటి బంద్పై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం దేశ చరిత్రలో తొలిసారని ఆ రాష్ట్ర బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ విమర్శించారు. శాంతి భద్రతలను నిర్వహించే బాధ్యత కలి
ముంబై : కేంద్ర మంత్రి నారాయణ్ రాణేపై కేసు నమోదు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వంపై మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేండ్లయిందో తెలియని సీఎం ఉద్ధవ్ ఠాక్రేక
ముంబై : మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ సారధ్యంలో గత బీజేపీ సర్కార్ హయాంలో పెగాసస్ స్పైవేర్ ఉపయోగించి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారా అని కాంగ్రెస్ పార్టీ సందేహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం