Uddhav meets Fadnavis | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గురువారం కలిశారు. కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా ఆయన వెంట ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే పాలకపక్షంలోకి మారాలని దేవ
Devendra Fadnavis | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో తిరిగి జత కట్టాలని భావిస్తే ఉద్ధవ్ ఠాక్రేను ఆహ్వానిస్తామని అన్నారు. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రా�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి భాషా తేనెతుట్టెను తట్టిలేపింది. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర సర్కార్లను ముందుపెట్టి హిందీని బలవంతంగా రుద్దాలని చూసిన మోదీ సర్కారుకు భంగపాటు ఎదురైంది. ‘నేషనల్ ఎడ్�
మహారాష్ట్రలో (Maharashtra) అధికార కూటమిని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. హిందీని తప్పనిచేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలు వివాదాస్పదం అవడంతో వాటిని ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. శివసేన (షిండే) అధ�
విద్యార్థులపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతూ తీసుకున్న నిర్ణయంపై మహారాష్ట్ర సర్కారు యూటర్న్ తీసుకుంది. త్రిభాషా విధానంపై వెనక్కి తగ్గింది. పలు వర్గాల నుంచి వ్యక్తమవుతున్న నిరసనలు, రాజకీయ పార్టీల హెచ్చ
Maharastra CM | మహారాష్ట్ర (Maharashtra) లోని ఇంద్రాయణి నది (Indrayani river) మీదున్న వంతెన (Bridge) కూలిపోయిన ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) స్పందించారు.
Rohit Sharma | మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముంబయిలోని తన అధికారిక నివాసం ‘వర్ష’లో రోహిత్ శర్మను అభినందించారు. ఇటీవల రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఫడ్నవీస్ అభినందనలు
Fadnavis | మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్కు బాంబే హైకోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ నేత దాఖలు చేసిన పిటిషన్ మేరకు కోర్టు సమన్లు పంపింది.
Maharastra CM | శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ (Sanjay Routh) పై మహారాష్ట్ర సీఎం (Maharastra CM) దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూర్ఖుల మాటలకు తాను స్పందించనని రౌత్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
మహారాష్ట్రలో భాషా వివాదం రాజుకుంది. ముంబైలో నివసించే వారు మరాఠీని తప్పనిసరిగా నేర్చుకోవలసిన అవసరం లేదంటూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సీనియర్ నాయకుడు సురేశ్ భయ్యాజీ జోషి చేసిన వ్యాఖ్యల�
Maharashtra | మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలోని కీలక నేత తన పదవికి రాజీనామా చేశారు.
మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో విభేదాలు ముదిరాయన్న ఊహాగానాలు వినిపిస్తున్న వేళ ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, శివసేన అధినేత ఏక్నాథ్షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. తనను తేలికగా తీసుకోవద్దని హెచ్చరించ�