పరిగి మున్సిపాలిటీలో ఇటీవల విలీనమైన ఐదు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులను ఎవరు ఇస్తారో తెలుపాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉన్నదని మాజీ సర్పంచ్లు డిమాండ్ చేస్తున్నారు. ఐదేండ్లపాటు గ్రామపంచాయత
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే కొండగట్టు అంజన్న ఆలయ పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గుర్తు చేశారు. గడిచిన పదేళ్లలో కొత్త కోనేరు నిర్మాణం, శాశ్వ�
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో అధికారుల మధ్య వివాదం ముదిరింది. 32 డివిజన్లపై డీఈ జ్యోతి ఆధిపత్యం సాగిస్తూ..వస్తున్నారు. కార్పొరేషన్లో ప్రస్తుతం ముగ్గురు డీఈలు ఉన్నారు. యాదయ్య, నర్సింహ రాజు, జ్యోతి..�
తన హయాంలో అభివృద్ధి పనులు చేపట్టినా నేటికీ బిల్లులు రాలేదని మాజీ సర్పంచ్ శాంతమ్మ వాపోయారు. బుధవారం ఆమె వనపర్తి జిల్లా పాన్గల్ మండలం తెల్లరాళ్లపల్లి గ్రామ పంచాయతీ వద్ద నిరసన తెలిపారు.
తాము అధికారంలో లేకున్నా, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశా�
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే భర్త అధికారం చెలాయిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున మట్టా రాగమయి ఎమ్మెల్యేగా గెలుపొందగా ఆమె భర్త దయానంద్ షాడో ఎమ్మెల్యేగా వ్యహరిస్తున్నాడంటూ ప్రజలు చర్చించుకుంటున్నార�
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మ క్తల్ అభివృద్ధి పరుగులు పెట్టిందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మక్తల్ మున్సిపాలిటీ పాలకవ ర్గం పదవీకాలం ముగిసిన సందర్భంగా ఆదివారం చిట్టెం రామ్మోహన్�
రాజకీయంలో గెలుపు, ఓటములు సహజమని, ఓడినా ప్రజలకు మంచి చేయడంలో ముందుండాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లను ఆయన సన
జెండా వందనంతో జిల్లాలోని మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీకాలం ముగియనున్నది. పంచాయతీలు ఇది వరకే ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లగా, 27వ తేదీ నుంచి మున్సిపాలిటీల్లోనూ ప్రత్యేకాధికారుల పాలన ప్రారం భం కానున్
కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ శుక్రవారం కరీం‘నగరం’లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. స్మార్ట్సిటీ నిధులతో చేపట్టిన మల్టీపర్పస్ స్కూల్ పార�
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇకపై రాజకీయ విమర్శలు చేయనని కేంద్ర మంత్రి బండి సంజయ్అన్నారు. అభివృద్ధి కోసం అందర్నీ కలుపుకొని పోతానని స్పష్టంచేశారు. స్మార్ట్సిటీలో భాగంగా కరీంనగర్లో చేపట్టిన �
కడా పరిధిలో ఇప్పటివరకు మంజూరైన అభివృద్ధి పనులకు వెంటనే గ్రౌండింగ్ చేయాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కడా కార్యాలయంలో నియోజకవర్గ పరిధిల�
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలో మంగళవారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి సొంత పార్టీ నాయకులనుంచి నిరసన సెగ తగిలింది
ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాలుగా సహకరిస్తామని ఓయూ పూర్వ విద్యార్థులుగా, విద్యార్థి సంఘ ప్రతినిధులు అన్నారు. 1977 నుంచి 1988 వరకు ఓయూ విద్యార్థి సంఘానికి ప్రాతినిధ్యం వహించిన పలువురు ప