స్మార్ట్సిటీ స్కీంలో రూ. 944 కోట్లతో 108 అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో రూ. 427కోట్లతో 54 పనులను పూర్తి చేశారు. రూ.517కోట్లతో చేపట్టిన మరో 54 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అందులో సుమా రు 20 పనులు 10 శాతం వరకే జరిగాయి. ముఖ�
కాళేశ్వరంలో ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో జరిగే మహాకుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శుక్రవారం మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో మహా కుంభాభిషేకం, �
గ్రామాలు, మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పైస ఇవ్వలేదని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పేర్కోన్నారు. నాగారం మున్సిపాలిటీ రాంపల్లి గ్రామంలో రూ.కోటి 43 లక్షల కేంద్ర ప్రభుత్వ ని�
ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి పనితీరుపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి, ఇప్పుడు వాటిని అమలుచేయకుండా హైదరాబాద్కే పరిమితమైన ఎమ్మెల్యే రాకేశ్�
ప్రజల గుండెలో సుస్థిరస్థానం సంపాదించిన వ్యక్తుల పేర్లను బ్యానర్లో చించి పైశాచిక ఆనందం పొందుతారే తప్పా.. ప్రజల గుండెల్లో నుంచి తన పేరును అంత ఈజీగా తొలగించలేరని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నార
కరీంనగర్ను అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. ఆ పార్టీకి కరీంనగర్ నుంచి ఓట్లు రాకపోవడంతో ప్రజాప్రతినిధులు వివక్ష చూపుతున్నారని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాక�
Hyderabad | ఒకప్పుడు సొంత నిధులతో ప్రాజెక్టులు చేపట్టిన పరిస్థితి. అంతేకాదు.. కొత్త ప్రాజెక్టులకు ఇతర శాఖలకు నిధులను సమకూర్చిన ఘనత. కానీ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోవడంతో.. సొంత ప్రాజెక్ట
హుస్నాబాద్ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులతో పాటు పలు వార్డుల్లో సీసీరోడ్�
గత బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో జరిగిన పనులు తప్ప, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికాలంగా ఎలాంటి పనులు కొనసాగడం లేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఆదివా
ఫ్లె ఓవర్లు..ఆర్వోబీ..ఆర్యూబీలు, రహదారులు, నాలాల విస్తరణ..లింకు రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి పనులకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ సీసీపీ కె.శ్రీని�
సొంతూరి ప్రజల ఆశీర్వాదంతోనే శాసనసభకు వెళ్లానని జహీరాబా ద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో రూ.20 లక్షలతో మంజూరు చేసిన షాదీఖానా నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి ఆయ
అభివృద్ధి పనులకు ప్రభుత్వం సహకరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కోరుతూ ఎమ్మెల్యే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ �
గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని తాజా మాజీ సర్పంచులు ప్రభుత్వాన్ని కో రారు. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసన లు చేపట్టారు. పలుచోట్ల మహాత�
మున్సిపాలిటీల్లో నిధులు లేక అభివృద్ధి పనులు నిలిచి పోతున్నాయి. దీంతో అధికారులు పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో పన్నుల వస�
జిల్లాలో చేపట్టే అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ముఖ్య ప్రణాళిక అధికారి సత్యంతో కలిసి అధికారులతో సమ�