బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ రహదారులకు పెద్దపీట వేసి, దశలవారీగా రోడ్ల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయించి తదనుగుణంగా పనులు చేపట్టింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం పరిస్థితి అందుకు భి�
కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మాజీ సర్పంచులు ఐదోసారి శుక్రవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యం�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో మున్సిపాలిటీలో కోట్లాది రూపాయల తో చేపట్టిన అభివృద్ధి పనులను.. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో మధ్యలో నిలిపి వేయడాన్ని నిరసిస్తూ గురువా రం పార్టీ పిలుపు మేరకు ఉమ్మడ�
తాము అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడితే, వాటిని గొప్పగా చెప్పుకొని ప్రారంభిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. తమకు మాత్రం బిల్లులు ఇవ్వటం లేదని తాజా మాజీ సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అక్క�
భూముల వేలానికి వ్యతిరేకం అంటూ నానా రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ పార్టీయే... అధికారంలోకి వచ్చిన తర్వాత కోకాపేట భూములపై ఆశల మేడలను కట్టుకుంటున్నది. అందుకు విలువైన కోకాపేట్ భూములను విక్రయించాలని హెచ్ఎండీ�
కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పేరుతో పలుచోట్ల శంకుస్థాపనలు చేసింది. నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. కానీ నిధులు విడుదల కాలేదు.. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. దాంతో ఖాళీ శిలా�
మండలంలోని బ్రాహ్మణ్పల్లి, తొర్లికొండ, పుప్పాలపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. బ్రాహ్మణ్పల్లి నుంచి గాంధీనగర్ వరకు బీటీ రోడ్డ�
దేశ ఆర్థిక వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో పడిపోవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలే చెప్తుండటం గమనార్హం. గతంతో పోల్చితే ఈసారి జీడీపీ గణాంకాలు తగ్గే అవకాశాలున్న�
పదకొండు నెలల రేవంత్ సర్కారు హయాంలో హెచ్ఎండీఏ ఖజానా కుదేలవ్వడంతో పాటు ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంతో ఆయువుపట్టులాంటి ప్రణాళిక విభాగం నిర్వీర్యమైంది. దీంతో ఆ ప్రభావం అభివృద్ధి పనులపై పడింది. పదకొండు నెలల
నిబంధనలు పాటించాల్సిన అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో పలువురి గృహాలకు నష్టం వాటిల్లుతున్నది. ఇందుకు నిదర్శనమే ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్డు విస్తరణ పనులను ఉదహరించవచ్చు. ప్ర�
సర్కారు పాఠశాలల అభివృద్ధే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగింది. ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించి పనులను కొనసాగించింది. ఇదే సమయంలో ఎన్నికల కోడ్ రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పా�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను సంపూర్ణంగా అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో వెలసిన కురుమూర్తి వేంకటేశ్వరస్వామిని ఆదివారం సీఎం రేవంత్రెడ్డి.. మంత
పిలిచిన పనులకే టెండర్లను పిలుచుకుంటూ..హెచ్ఎండీఏ కాలయాపన చేస్తున్నదనే విమర్శలను మూటగట్టుకుంటున్నది. ఇలా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంలోనూ అడ్వయిజరీ నియామకానికి కూడా రెండు సార్లు టెండర్లు పిలిచే పరిస