కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ ప్రగతి ఆశాజనకంగా లేదు. అభివృద్ధి పనులు ఎక్కడికక్క డే నిలిచిపోయాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి 2016లో రూ. 25 కోట్లు మంజూరు చేయగా అభివృద్ధి పనులు �
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బల్దియాలో అభివృద్ధి పనులు ముందుకెళ్లడం లేదు. పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు రూ.40 కోట్లు మంజూరయ్యాయి. కానీ, అభివృద్ధి పనులు చేపట్టే విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రద�
మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధిలో వెనకడుగు వేసేదేలేదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు(పీఎస్ఆర్) అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశం లో జ�
‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు.. ఒక్క కొత్త అభివృద్ధి పనిని తెచ్చింది లేదు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులకే కొత్తగా శంకుస్థాపనలు చేయడం కాంగ్రెస్ ఎమ్మ
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించి, అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ప్రధాన పట్టణాలను అభివృద్ధ్ది చేసేందుకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని గత ప్రభుత్వాలు తెరపైకి తెచ్చాయి.
బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి పనులకు నిధుల వరదను పారించడంతో పట్టణ ప్రగతి పరుగులు పెట్టింది. కాంగ్రెస్ సర్కారు సుమారు పది నెలలుగా పట్టణ ప్రగతికి నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నా�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు బాధ్యత అధికారులదేనని, వాటిని అర్హులైన గిరిజనులకు అందేలా చూడాలని దిశ కమిటీ చైర్మన్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ అన్నారు.
చెన్నూర్ నియోజక వర్గంలో చేపడుతున్న అభివృద్ది పనులను వేగవంతంగా పూర్తిచేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు. శనివారం జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి విద్యుత్కేంద్రం అతిథి గృహంలో ఎమ్మె�
వాస్తవాలను బయటపెడుతున్న పత్రికపై కాంగ్రెస్ నేతలు అక్కసు వెళ్లగక్కారు. పత్రికా స్వేచ్ఛకే సమాధి కట్టారు. నిజానిజాలపై ప్రజలకు సమాధానం చెప్పకుండా.. ఏకంగా పత్రికలనే దహనం చేసే కొత్త సంస్కృతికి తెరలేపారు. మం�
సంక్షేమ పథకాలే కాదు.. అభివృద్ధి పనులకు పేర్లు మార్చి అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించ�
ఎన్నికలకు ముందు పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని సత్యనారాయణపురం టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో కల్యాణలక్
ప్రజలంతా ఐకమత్యంతో ముందుకుసాగాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని లక్ష్మీదేవిపల్లిలోని వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద సోమవారం ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనను అంగరంగ వైభవంగా నిర్�
కాంగ్రెస్లో విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేవంత్రెడ్డి సర్కారు కొలువుదీరి పట్టుమని పది నెలలు కూడా కాకముందే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలకు పొసగక వ్యతిరేక పరిస్థితులు నెలకొన్న
అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కండ్లని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. కల్వకుర్తి పట్టణంలోని వివిధ అభివృద్ధి పనులకు, వెల్దండ మండలకేంద్రంలో రూ.కోటితో నిర�