సిద్దిపేట అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి అడ్డుకుంటున్నదని, ఈ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట
సీఎం రేవంత్రెడ్డి ఆదివారం జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. స్టేషన్ఘన్పూర్ నియోజవకర్గ పరిధిలో రూ. 800 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం స్టేషన్ఘన్పూర్ కేం�
MLA Yennam Srinivas Reddy | ఇవాళ మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ధర్మాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముడా నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పదవ తర�
: కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో అభివృద్ధి మాట దేవుడెరుగు.. అయిదింట నాలుగువంతులు గ్యారెంటీల అమలు, సిబ్బంది జీతాలు, రుణ బకాయిలు, సబ్సిడీల చెల్లిం�
అభివృద్ధి, సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం సరూర్నగర్ డివిజన పరిధిలోని హుడా కాంప్లెక్స్, హుడా కాలనీలో వి
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ నివారణలో భాగంగా జీహెచ్ఎంసీ చేపడుతున్న పలు చోట్ల జంక్షన్ల అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. గడిచిన ఏడాది కాలంలో పురోగతి ఉన్న పనులు మూడు అడుగులు ముందుకు-ఆరు అడుగు�
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన పనులు, మరికొన్ని కొత్త పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేసేందు కు ఆదివారం వనపర్తికి రానున్నారు. రెండు, మూడు నెలల నుంచి ఇప్పుడూ అప్పుడంటూ సీఎం ప్రోగ్రాంను చర్చిస్తు న�
అమృత్ భారత్ పథకం కింద వరంగల్ రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. స్టేషన్ అభివృద్ధి కోసం కేంద్ర రైల్వే శాఖ రూ. 25.41 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ�
మా ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అభివృద్ధి పనులన్నీ ప్రత్యేక చొరవ చూపి పూర్తిచేయాలని సీఎం రేవంత్రెడ్డిని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కోరారు. సీఎం మంచిర్యాల పర్యటన నేపథ్యంలో ఆదివా�
దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని భావించి గత కేసీఆర్ ప్రభుత్వం గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతినెలా కేటాయించిన ప్రత్యేక నిధులతో గ్రామాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులను చే
రోడ్డు అభివృద్ధి ప్రణాళిక తరహాలోనే హైదరాబాద్ నగరంలో వరద నీరు సజావుగా సాగిపోయేలా అభివృద్ధి, నిర్వహణ విస్తరణను నిర్ధారించడానికి నాలాల అభివృద్ధికి మాస్టర్ ప్రణాళిక అవసరమని కమిషనర్ ఇలంబర్తి పేర్కొన్న
ప్రధానమంత్రి శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో అభివృద్ధి పనులు వేగంగా చేపట్టి మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా �
పరిగి మున్సిపాలిటీలో ఇటీవల విలీనమైన ఐదు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులను ఎవరు ఇస్తారో తెలుపాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉన్నదని మాజీ సర్పంచ్లు డిమాండ్ చేస్తున్నారు. ఐదేండ్లపాటు గ్రామపంచాయత
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే కొండగట్టు అంజన్న ఆలయ పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గుర్తు చేశారు. గడిచిన పదేళ్లలో కొత్త కోనేరు నిర్మాణం, శాశ్వ�