ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తేలేని దద్దమ్మ అని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. చండూరులో నత్తనడకన సాగుతున్న రోడ్డు విస్తరణ పనులను శనివారం అ
రాజన్న ఆలయ అభివృద్ధి పనుల నివేదికలలో అంత రహస్యం ఏమి ఉందని, ఎందుకంత గోప్యత పాటిస్తున్నారని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ప్రశ్నించారు. వచ్చే జూన్ 15 నుంచి ఆలయాన్ని
బాల్కొండ నియోజకవర్గంలో నేడు జరగనున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ, అధికారిక కార్యక్రమాలను భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేశామని, తదుపరి తేదీని మళ్లీ ప్ర�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అ�
గ్రేటర్లో పలు అభివృద్ధి పనులను ఆదివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పరిశీలించారు. ముందుగా బంజారాహిల్స్లో జీవీకే మాల్ వద్ద సుమారు రూ. 5 కోట్లతో చేపట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని, అనంతరం దారుల
ఆరు గ్యారంటీల అమలుపై ప్రశ్నించినందుకు పోలీసులు చితకబాదారని బాధితుడు వాపోయాడు. ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి వచ్చారు.
జోగుళాంబ రైల్వే హాల్ట్లో అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్జైన్ అన్నా రు. గురువారం ఉండవల్లి మండలంలోని ఉ న్న జోగుళాంబ హాల్ట్లో రూ.6 కోట్లతో న
Bandaru Laxmareddy | ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆయా కాలనీల్లో తన దృష్టికి వచ్చిన సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని అన్�
కొడంగల్ మండలం అప్పాయిపల్లిలో సర్వే నంబర్ 19లో చేపడుతున్న పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ సోమవారం పట్టణంలోని కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, తహసీల్దార్ విజయ్కుమార్కు రైతులు వినతిపత్రాలను అ�
బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రారంభించిన పనులకే మళ్లీ శంకుస్థాపన చేస్తుండడం రూరల్ నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఇందల్వా యి మండలంలో రెండు బ్రిడ్జిలు, ధర్పల్లి మండలంలోని వాడి వద్ద బ్రిడ్జి నిర్మాణాని�
బాల్కొండ నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ముఖ్యమైన అభివృద్ధి పనుల పురోగతిపై దృష్టిసారించి, పూర్తిచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన భీమ్గల్లో కల్యా
‘ఇరవై ఏండ్లుగా పార్టీని పట్టుకొని ఉ న్నా.. కష్టకాలంలో కూడా పార్టీని నడిపించిన.. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడినా.. ఇంద్రవెల్లి, మంచిర్యాల సభలను నా భు జాలపై వేసుకుని విజయవంతం చేసిన.. ఇప్పుడు నన్ను కాద
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై ప్రముఖ స్వచ్ఛం ద సంస్థ నిర్వహించిన సర్వేలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి 6వ స్థానంలో నిలిచారు. ప్రజల నుంచి అభిప్రాయా లు స�