కొడంగల్ మండలం అప్పాయిపల్లిలో సర్వే నంబర్ 19లో చేపడుతున్న పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ సోమవారం పట్టణంలోని కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, తహసీల్దార్ విజయ్కుమార్కు రైతులు వినతిపత్రాలను అ�
బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రారంభించిన పనులకే మళ్లీ శంకుస్థాపన చేస్తుండడం రూరల్ నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఇందల్వా యి మండలంలో రెండు బ్రిడ్జిలు, ధర్పల్లి మండలంలోని వాడి వద్ద బ్రిడ్జి నిర్మాణాని�
బాల్కొండ నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ముఖ్యమైన అభివృద్ధి పనుల పురోగతిపై దృష్టిసారించి, పూర్తిచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన భీమ్గల్లో కల్యా
‘ఇరవై ఏండ్లుగా పార్టీని పట్టుకొని ఉ న్నా.. కష్టకాలంలో కూడా పార్టీని నడిపించిన.. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడినా.. ఇంద్రవెల్లి, మంచిర్యాల సభలను నా భు జాలపై వేసుకుని విజయవంతం చేసిన.. ఇప్పుడు నన్ను కాద
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై ప్రముఖ స్వచ్ఛం ద సంస్థ నిర్వహించిన సర్వేలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి 6వ స్థానంలో నిలిచారు. ప్రజల నుంచి అభిప్రాయా లు స�
కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారారని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. గురువారం మాసాయిపేటలో ఆమె మీడియాతో మాట్లాడారు. తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసిపోయి పనిచేస్తుంటే, కాం�
KARIMNAGAR | కార్పొరేషన్, ఏప్రిల్ 3 : కరీంనగర్లోని 45వ డివిజన్లో సుడా నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పనులను సుడా చైర్మన్ కే నరేందర్ రెడ్డి గురువారం ప్రారంభించారు.
దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. దుబ్బాకకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ మంజూరైన సందర్భంగా సోమవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకట
ఖాజానాలో డబ్బులు లేవు.. జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదంటూ సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రోజూ చేతులెత్తేస్తున్నారు. బల్దియాలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదంటూ కాంట్రాక్టర్లు కొత్త పనులు చే
దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి సహకరించి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిసి విన్నవించారు. దుబ్బాక నియోజకవర్గంలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాలతో �
దేశవ్యాప్తంగా ప్రగతి పథంలో దూసుకువెళ్తున్న తెలంగాణను సీఎం రేవంత్ కాటగలిపిండు. పైగా రాష్ట్ర ప్రతిష్ఠను ప్రతిపక్షాలు దిగజారుస్తున్నాయని అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు నీతు లు వల్లిస్తున్నాడు. ఆయన సుద్దులు
రాష్ట్రంలో ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన చేస్తోందని, గ్రామాల్లో తాజా మాజీ సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతోందని మాజీ స�
గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన తమకు ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నదని బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. గతంలో మంజూరైన పనులకు బిల్లు లు చెల్లించడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే పరిస్థితి ఉన్నది. నిధుల మంజూరు లేకపోవడంతో వరం
ఔటర్రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సహా ఇతర అభివృద్ధి పనులకు రూ.6,500 కోట్లు మంజూరు చేసి హైదరాబాద్తో సమానంగా వరంగల్ను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. స్టేషన్ఘన్పూ�