ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాల్సిన ప్రత్యేకాధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. దీంతో ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రెసిడెన్షియల్ పాఠశాలల్
బతుకు బండి సాఫీగా సాగడానికి భార్యాభర్తలిద్దరి జోడి, సరుకుల బండి ప్రయాణం సజావుగా సాగి గమ్యం చేరడానికి జోడెద్దులు ఎంతో అవసరం. అంటే ఏ ప్రయాణానికైనా సరైనజోడి ఉంటే ఇక ఆ పనికి తిరుగే ఉండదు.అలాగే కోట్లాది మంది జ
ఎన్నికల యుద్ధంలో బీఆర్ఎస్ పార్టీకి అసలైన సైనికులు సోషల్ మీడియా వారియర్సే.. తెలంగాణ ప్రభుత్వంపైన,
ముఖ్యమంత్రి కేసీఆర్పై వివిధ సోషల్ మీడియాల్లో ప్రతిపక్ష నాయకులు చేసే విమర్శలను దీటుగా ఎదుర్కొంటూ ప�
నియోజకవర్గ ప్రజలే నా బలం, బలగమని, సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంపూర్ణ సహకారంతో గతంలో చేసిన వాగ్ధానాలత�
సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ను కోరగా వెంటనే స్పందించారని, త్వరలో నిధులు మంజూరు ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు
తెలంగాణ.. దేశంలోనే కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం.. కానీ సంక్షేమంలో దేశానికే ఆదర్శం. కులమత తారతమ్యాలు లేకుండా అర్హులైన పేదలకు ఇక్కడ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి. రైతులను సాగు పెట్టుబడి సాయం నుంచి మొదలు పంట ఉత్ప
తెలంగాణ సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
తెలంగాణలోని పలు అభివృద్ధి పథకాలకు సంబంధించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో సుపరిపాలన కొనసాగుతున్నది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, ఆదర్శ పాలన అందుతుండడంతో దేశం యావత్తు తెలంగాణ వైపు చూస్తున్న�
దేశంలో ప్రతి గ్రామానికి నర్సరీ, పార్కు, వైకుంఠధామం, ట్రాక్టర్, ట్రాలీ, ప్రతి ఇంటి ముందు చెట్లు, ప్రతి ఇంటికి మంచినీటి నల్లా కనెక్షన్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తా
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన సీపీఎం యువజన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.