బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ విశేషంగా కృషి చేశాడని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలో శ్రీ స్వయంభూ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్�
రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభు త్వం నడుంబిగించింది. ఆయా ఆలయాల వారీగా భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందు లు, కల్పించాల్సిన సౌకర్యాలపై సమగ్ర అ ధ్యయనం చేసి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించిం
మండలంలోని ఫత్తేపూ ర్ మైసమ్మ ఆలయాన్ని అభివృద్ధ్ది చేసేందుకు కృషి చేస్తానని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఫత్తేపూర్ మైసమ్మ ఆలయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవాలను
మండలంలోని ఫత్తేపూ ర్ మైసమ్మ ఆలయాన్ని అభివృద్ధ్ది చేసేందుకు కృషి చేస్తానని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఫత్తేపూర్ మైసమ్మ ఆలయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవాలను
గ్రామ దేవతల ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని నెల్లిబండలో బొడ్రాయి, ముత్యాలమ్మ, కోట మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యార�
కేసీఆర్ పాలనలోనే ఆలయాల అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డితో కలిసి శుక్రవారం ఓదెల మల్లన్న ఆలయాన్ని దర్శించుకున్నారు.
గ్రామాల్లో ఆలయాల అభివృద్ధ్దికి దాతలు సహకరించాలని ఎమ్మెల్యే బి.లక్ష్మారెడ్డి కోరారు. మండలంలోని కొండ్రపోల్ నార్కట్పల్లి-అద్దంకి ప్రధాన రహదారి వెంట ఉన్న మైసమ్మ ఆల యం వద్ద ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లన
రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నిరాదరణకు గురైన దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించి అభివృద్ధి చేసింది. ధూపదీప నైవేథ్యం వంటి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది.
స్వరాష్ట్ర కల సాకారం అయ్యాక తెలంగాణ అభివృద్ధికి కేరాఫ్గా మారింది. సంపద సృష్టించి సంక్షేమ ఫలాలను పేదలకు అందిస్తోంది. ఆలయాలకు నెలవైన తెలంగాణ ప్రాంతాన్ని గత పాలకులు పట్టించున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్�
రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్యెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్, ఈసీనగర్ విజయ గణపతి ఆలయంలో నూతనంగా నిర్మించిన గోశాలను
బీఆర్ఎస్ హయాంలోనే ఆలయాలు అభివృద్ధి చెందాయని, ప్రభుత్వం కో ట్లాది నిధులు వెచ్చించి అన్ని ఆలయాలను పునర్నిర్మిస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అ న్నారు.
జాతరలు మన తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, వాటిని కాపాడుకునేందుకు ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు.