Kasipeta Sarpanches | కాసీపేట మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచులను శాలువాలతో సత్కరించారు. ముందుగా ఎంపీడీవో సత్యనారాయణ సింగ్, తహసీల్దార్ సునీల్ కుమార్ దేశ్ పాండే, ఎంపీవో శేఖ్ సఫ్టర్ ఆలీలు
సింగరేణి అర్జీ–3 పరిధిలోని ప్రభావిత గ్రామాల్లో నెలకొని ఉన్న మౌలిక సదుపాయాల లోపాలను వెంటనే పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, స్థానికులు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. గ్రామాల అభివృద్ధిని పక్క
ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసే వారిని గెలిపించాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. చిగురుమామిడి మండలంలోని చిగురుమామిడి, సుందరగిరి గ్రామాల్లో ఎన్నికల ప్�
స్వరాష్ట్రం సిద్ధించాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ ఫలితంగా ప్రగతి బాట పట్టి కళకళలాడిన పల్లె, పట్టణాలు నేడు కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో అధ్వానంగా మారాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధి చేసే వారినే గెలిపించాలని వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోతంగల్ మండల కేంద్రంలోని పలు కాలనీలలో సర్పంచ్ అభ్యర్థి గంధపు చైతన్య
గ్రామీణప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని, గ్రామాల్లో అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తామని, అట్టి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్�
హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున సహకరించాలని కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మంత్రిని మర్యాదపూర్వకంగా కలసి, ని
అలవికాని అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాల పునాదులపై పాలన సాగిస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 143 మంద�
‘మా తాతలు నేతులు తాగారు.. మా మూతులు వాసన చూడండి’ అన్నది నానుడి. తాము చేసిందేమీ లేకపోతే తాతలో, ముత్తాతలో చేసిన వాటిని కొందరు ఇలా గొప్పగా చెప్పుకుంటారు. రాష్ట్రంలో ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి అదే నానుడిని వం�
రెండు సంవత్సరాలు కావస్తున్నా మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన అభివృద్ధి ఏదని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన వారి పంటలు, ఇండ్లు, రోడ్లను శనివారం పరిశీలించారు.
దేశ ఆర్థిక ప్రగతికి ఇంధనంగా మారిన సేవారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తేనే రాష్ట్రం ఆర్థికంగా సర్వోన్నతాభివృద్ధి సాధిస్తుందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు భావించారు.
మానకొండూర్ నియోజకవర్గంలో బూతు రాజకీయానికి అంతం పలకాలని, నియోజకవర్గం పరువు తీస్తున్నారని, బూతు, బుద్ధి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేష్ ఎమ్మెల్యే కవ్వంప