అలవికాని అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాల పునాదులపై పాలన సాగిస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 143 మంద�
‘మా తాతలు నేతులు తాగారు.. మా మూతులు వాసన చూడండి’ అన్నది నానుడి. తాము చేసిందేమీ లేకపోతే తాతలో, ముత్తాతలో చేసిన వాటిని కొందరు ఇలా గొప్పగా చెప్పుకుంటారు. రాష్ట్రంలో ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి అదే నానుడిని వం�
రెండు సంవత్సరాలు కావస్తున్నా మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన అభివృద్ధి ఏదని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన వారి పంటలు, ఇండ్లు, రోడ్లను శనివారం పరిశీలించారు.
దేశ ఆర్థిక ప్రగతికి ఇంధనంగా మారిన సేవారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తేనే రాష్ట్రం ఆర్థికంగా సర్వోన్నతాభివృద్ధి సాధిస్తుందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు భావించారు.
మానకొండూర్ నియోజకవర్గంలో బూతు రాజకీయానికి అంతం పలకాలని, నియోజకవర్గం పరువు తీస్తున్నారని, బూతు, బుద్ధి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేష్ ఎమ్మెల్యే కవ్వంప
పెద్దపల్లి మండలం పెద్దకల్వల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన పునర్నిర్మాణం కోసం రూ.40 లక్షలు మంజూరు చేయించినట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు తెలిపారు. గ్రామస్థుల కోరిక మేరకు ఆలయాన్ని అభ�
MLA Sunitha Lakshma Reddy | గత వారం రోజుల క్రితం ప్రిన్సిపల్ సెక్రటరీతో నిధుల విడుదలపై మాట్లాడడం జరిగిందని వెల్లడించారు. నర్సాపూర్ మాజీ కౌన్సిలర్లు తన వద్దకు వచ్చి పంపించిన ప్రపోజల్స్ అలాగే ఉన్నాయని చెప్పడంతో ప్రిన్సి�
ధర్మపురి నియోజకవర్గంలోని గిరిజన తండాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ �
రాష్ట్రంలో పదేళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతీ బీఆర్ఎస్ నాయకుడు, కార్యకర్తపై ఉన్నదని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక
ధర్మారం మండల కేంద్రంలోని క్రీడా స్థలం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎ
మంథని ప్రాంతంలో విద్యారంగ అభివృద్ధికి సంపూర్ణ కృషి చేస్తామని రాష్ర్ట ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్�
సమాజాభివృద్దిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని కోరుట్ల ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు ఆవార్డుల పంపిణీ క�
పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి, రాగినేడు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బ్రాహ్మణపల్లిలో రూ.55 లక్షలు, రాగినేడులో రూ.70 లక్షలతో వివిధ అభ�