కట్టు కథలు చెప్పే కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి మోసపోవద్దు..నలభై ఏండ్ల వారి పాలనలో ప్రజలకు చేసిందేమీలేదు’ అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ�
గోడ వెనుక ఉండే వస్తువులను గుర్తించే కొత్త టెక్నాలజీని అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు. వైఫై సిగ్నళ్ల ద్వారా ఈ టెక్నాలజీతో పక్కింటిపై నిఘా పెట్టవచ్చు.
చుట్టూ పచ్చని చేలు.. అక్కడక్కడా పూల వనాలు.. ఏపుగా పెరిగిన చెట్లు.. నీలిరంగు రూపంలో పొలాలకు నీరందించే కాలువ.. రవాణాకు సౌకర్యవంతంగా పొడవైన రహదారి.. మొత్తానికి కనుచూపు మేర పచ్చదనం.. ఈ ఆకుపచ్చని అద్భుతం మధ్య ముక్�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో భారీగా చేరుతున్నారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ రాష్ట్రస్థాయిలో మెరిసింది. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ఇంటింటా మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టినందుకు స్వచ్ఛ సర్వేక్షణ�
పట్టణాభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం అందుకు తగినట్లుగా నిధులు విడుదల చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీని ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దాలనే ఉద్దే�
గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర ప్రత్యేకమైనదని ఆదిలాబాద్ డ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్జ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023లో భాగంగా జిల్లాస్థాయిలో ఉత్తమ అభివృద్ధి సాధించి ఎంపికైన గ్రామ ప�
సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతకు నిలయాలుగా మారుతున్నాయి. దీంతో జిల్లాలోని గ్రామాలు అవార్డుల రేసులో ముందుంటున్నాయి.
బాన్సువాడ నియోజకవర్గంలో అడిగిన వారందరికీ అవసరమైన పను లు మంజూరుచేశానని, వచ్చే ఎన్నికల్లో తనను మం చి మనసుతో ఆశీర్వదించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు.
తమను గెలిపిస్తే తలరాతలు మార్చుతామంటూ మాయ మాటలతో మభ్యపెట్టి, మోసం చేసిన వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మేయర్ యాదగిరి సునీల్రావు ప్రజలకు పిలుపునిచ్చారు.
నాడు ఉద్యమంలో ముందున్నం...నేడు అభివృద్ధిలోనూ ముందుం టామని, సిద్దిపేట ప్రజలు ఉద్యమంలో పాల్గొన్న రోజుల్లో ప్రతిపక్షాలు ఎకడున్నయ్, ఉద్యమం చేసిన గడ్డ సిద్దిపేట అని ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావ�
దేశంలో ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరులాంటి ఏ మెట్రో నగరం తీసుకొన్నా అవి ఇంకా విస్తరించే అవకాశం లేదు. దీంతో అక్కడ భూములు చదరపు అడుగుల్లోనే దొరుకుతున్నాయి. కానీ, భాగ్యనగరం వాటికి భిన్నం. ఔటర్ ఆవల �
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఓ కల లాంటిదని త్వరలోనే ఆ కల సాకారం కానున్నదని, దీంతో రంగారెడ్డి జిల్లాలో సాగునీటి సమస్య తీరనున్న దని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నా రు.
Minister Errabelli | తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) అ