నక్సల్స్ ప్రభావితంతో వెనకబడిన ప్రాంతాల్లో అభివృద్ధే లక్ష్యంగా పోలీస్శాఖ పనిచేస్తోందని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. రుద్రంగి మండల కేంద్రంలో సాంకేతిక అంగులతో పోలీస్ స్టేషన్ నూతన భవన �
దేశంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల అమలును ప్రారంభించి 75 ఏండ్లు గడుస్తున్నా ఆ వర్గాలు ఇంకా అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచారని మరోసారి స్పష్టమైంది. ఆర్థిక, సామాజిక వెనుకబాటులో అత్యధిక స్కోర్తో ఇప్పటికీ ఈ ర�
పోతంగల్ మండలంలోని ప్రతీ గ్రామంలో పూర్తిస్థాయిలో అధికారులను నియమించాలని ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం మండల ప్రత్యేక అధికారి మున్ని నాయక్ అధ్యక్షతన నిర్వహిం�
గ్రామీణ యువతను ఏకం చేసి వారిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని, ఇందుకోసం ప్రభుత్వం మై భారత్ కరీంనగర్ అనే కార్యక్రమం తీసుకుందని జిల్లా యువజన సంఘాల అధికారి వెంకట్ రాంబాబు అన్నారు.
అంకెల గారడీ బడ్జెట్తో రాష్ట్రం అభివృద్ధి సాధ్యం కాదని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సూర్యం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశ�
అల్వాల్ పట్టణ కేంద్రంలో ఫైర్ స్టేషన్ కోసం స్థలం, నిధులు మంజూరైనప్పటికీ.. భవనం నిర్మాణానికి మాత్రం నోచుకోవడం లేదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. బుధవారం అంసె
గ్రామాల అభివృద్ధి అందరి బాధ్యత అని మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ దయా అరుణ అన్నారు. ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యుల శిక్షణ తరగతుల కార్యక్రమంలో భాగంగా శనివారం మహిళా శ�
కార్పొరేషన్ పరిధిలోని ఎనిమిదో డివిజన్ అలుగునూర్ కార్పొరేటర్ గా నూతనంగా ఎన్నికైన కాల్వ మల్లేశం ను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అలుగునూర్లో ఘనంగా సన్మానించారు.
కాంగ్రెస్ పార్టీ సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని, మళ్లీ ఆ పార్టీని నమ్మి ఓటు వేయవద్దని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి సూచించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనల�
ప్రభుత్వం మారిన అప్పటి అభివృద్ధి పనులు నేటికీ కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల వేళ కేసీఆర్ ప్రగతి కాంతులపై విస్తృతంగా చర్చజరుగుతంది. రెండేళ్లు గడిచినా నేటికీ నాటి బీఆర్ఎస్ అభివృద్ధిని పనులపై స్�
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ దొంగల ముఠాలుగా తయారయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. దొంగలు మాత్రమే ఎన్నికల సమయంలో వచ్చిపోతారని, బీఆర్ఎస్ న�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో తెలంగాణ రాష్ట్రం మళ్లీ అభివృద్ధికి దూరమవుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పదేళ్ల కాలం పాలనలో అభివృద్ధిలో పరుగుల�