అభివృద్ధికి చిరునామాగా చెప్పుకొనే కరీంనగర్ జిల్లా కేంద్రం అస్తవ్యస్తంగా తయారవుతున్నది. నగర పాలక సంస్థ నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేమితో భారీ భవన యజమానులు, వ్యాపార సంస్థల ఇష్టారాజ్యం నడుస్తున్నది.
బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజారాం యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం, టీపీసీ
నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ జంక్షన్లో ఏర్పాటు చేసిన మహానీయుల విగ్రహాలను రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేయాలనే కుట్రలను దళిత సంఘాలు భగ్నం చేశాయి. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి కనిపి�
చిగురుమామిడి మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని బీఆర్ఎస్ మండల మహిళా నాయకురాలు సర్పంచ్ ఆకవరం భవాని, ఉప సర్పంచ్ కాశబోయిన విజయలక్ష్మి అన్నారు.
Chandrababu | తనపై ఎన్ని విమర్శలు వచ్చినా.. సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరిగినా.. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం అస్సలు మారడం లేదు. హైదరాబాద్, ఐటీ అభివృద్ధి తన ఘనతే అని మరోసారి చెప్పుకొన్నారు.
శ్రీరాములపేట సగర సంఘం అభివృద్ధికి ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయుల చేయూతనందించారు. గ్రామానికి చెందిన సగర (ఉప్పర) కులస్తులు ఇటీవల గ్రామంలో కమ్యునిటీ హాల్ నిర్మించుకునేందుకు కొంత భూమిని కొనుగోలు చేశారు.
గోదావరి నది తీరాన గల ప్రసిద్ధి గాంచిన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండలోని శ్రీ రామలింగేశ్వరస్వామి త్రికుటాలయం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రుపొందిస్తున్నట్లు రాష్ట్ర పురవాస్తు శాఖ డైరెక�
రైతుల అభివృద్ధే సహకార సంఘాల లక్ష్యమని చందుర్తి ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. సహకార సంఘం కార్యాలయంలో 73వ అఖిల భారత సహకార వారోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని కాలనీల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని, ప్రజల సహకారంతో వార్డు ను అభివృద్ధి చేస్తామని 19వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ మక్బూల్ సూచించారు.
పెద్దపల్లి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి రూ.కోటి 35 లక్షలు నిధులు మంజూరు చేయించినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు