ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థులలో భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. విద్యార్థులలో విద్యా ప్రమాణాల పెంపుకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్లో విద్యాశాఖ అధ�
ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించి, ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో 100 శాతం ఫలితాలు సాధించాలని ఎంపీడీవో పూర్ణచందర్రావు సూచించారు. గురువారం నుండి పాఠశాలలు పునః ప్రారంభం కానున�
సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం అభివృ ద్ధి, సంక్షేమ పథకాల కోసం తొమ్మిదేండ్లలోనే రూ. 9,076 కోట్లు వెచ్చింది.
వరంగల్ రైల్వే స్టేషన్కు, బస్టాండ్కు కూతవేటు దూరంలో ఉండి ఉమ్మడి రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం మూలంగా అభివృద్ధ్దికి ఆమడ దూరంలో నిలిచిన చింతల్ ప్రాంతం నేడు స్వరాష్ట్ర పాలనలో అభివృద్ధికి కేరాఫ్గా మారిప�
బ్లడ్ క్యాన్సర్' చికిత్స నిమిత్తం డాక్టర్ సిడ్నీ ఫార్బర్ 75 ఏండ్ల కిందట పరిశోధనలు చేశాడు. ఫార్బర్ అవసరాలు, ఆలోచనలకనుగుణంగా డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు మెతోట్రెక్సేట్ ఔషధాన్ని అభివృద్ధి చేశాడు.
కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ అద్భుతంగా నిర్మిస్తున్నామని, రాష్ట్రంలోనే కరీంనగర్ మహా నగరంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరం�
గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని గవిచర్ల, తీగరాజుపల్లి, నర్సానగర్ గ్రామాల్లో రూ.80 లక్షలతో నూతన జీపీ భవనా�
మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని మున్సిపల్ చైర్మన్ రాంపాల్నాయక్ తెలిపారు. బుధవారం మున్సిపాలిటీలోని 13వ వార్డులో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.15 లక్షల�
విద్య, వైద్యానికి సర్కారు పెద్దపీట వేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ప్రజలకు విద్య, వైద్యం లేకపోతే కష్టపడి కూడబెట్టిన సొమ్మంతా ప్రైవేట్ సంస్థలకు దారబోయాల్సి వస్తుంద�
అభివృద్ధి చెందిన దేశాల నుంచే కర్బన ఉద్గారాలు ఎక్కువగా వెలువడుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. వాతావరణ మార్పులకు ఆ దేశాలే ప్రధాన కారణమని తెలిపారు. వాతావరణ మార్పుల్లో భారత్ పాత్ర చాలా చిన్నదని చెప్పా�