Asia Cup : పదిహేడో సీజన్ ఆసియా కప్(Asia Cup) ప్రారంభానికి మరో మూడు రోజులే ఉంది. అయితే.. ఉగ్రవాదులను పోషిస్తున్న పాక్తో క్రికెట్ ఏంటీ? అని విమర్శలు వస్తున్న వేళ.. టీమిండియా బాయ్కాట్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్న�
BCCI : భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త జెర్సీ స్పాన్సర్ వేటలో పడింది. కేంద్ర తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్ నియంత్రణ చట్టం కారణంగా డ్రీమ్ 11తో ఒప్పందం రద్దు చేసుకున్న బీసీసీఐ.. టీమిండియా కొత�
BCCI-Dream11| టీమిండియా స్పాన్సర్షిప్ నుంచి డ్రీమ్11 తప్పుకుంది. బీసీసీఐతో జరిగిన రూ.358కోట్ల ఒప్పందం నుంచి గడువుకు ముందు అర్ధాంతరంగా డ్రీమ్11 రద్దు చేసుకుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ‘ఆన్లైన్ గ�
BCCI : ఆసియా క్రికెట్ మండలి నిర్వహించే అన్ని క్రికెట్ టోర్నీలకు దూరంగా ఉండేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు వస్తున్న వార్తలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కొట్టిపారేశారు. ఏసీసీ ఈవెంట్ల గుర�
వారం రోజుల వ్యవధిలో అంతర్జాతీయ టెస్టు క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికిన భారత మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాంట్రాక్టులపై బీసీసీఐ స్పందించింది.
BCCI : ఐదు రోజుల వ్యవధిలో సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli)లు వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నారు. భారత జట్టుకు సుదీర్ఘ కాలం సేవలందించిన ఈ స్టార్ ద్వయం ఇంగ�
BCCI Rules | భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) ఇటీవల తీసుకువచ్చిన మార్గదర్శకాలు, ఫ్యామిలీ రూల్స్పై పునరాలోచన చేసే ఆలోచన ఏదీ లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఫ్యామిలీ రూల్పై ఇటీవల టీమి�
ముంబై ప్రధాన కార్యాలయం వేదికగా మార్చి 1వ తేదీన బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్జీఎమ్) జరుగనుంది. ఈ భేటీలో బోర్డు కొత్త సంయుక్త కార్యదర్శిని ఎన్నుకోనున్నారు. ఇప్పటి వరకు సంయుక్త కార్యదర్శిగా ఉన్న �
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ సహకరించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు..బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియాను కోరారు.
Devjit Saikia | టెస్టుల్లో భారత జట్టు ఇబ్బందిపడుతోందని బీసీసీఐ కొత్త కార్యదర్శి దేవ్జిత్ సైకియా అంగీకరించారు. రెడ్ బాల్ ఫార్మాట్లో జట్టు మళ్లీ గాడినపడడం ఓ సవాల్గా అని పేర్కొన్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలి
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శిగా దేవ్జిత్ సైకియా, కోశాధికారిగా ప్రభ్తేజ్ సింగ్ భాటియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో సెక్రటరీ పదవిని జై షా నిర్వహించగా అతడు ఐసీసీ చైర్మన్గా ఎన్�