Telangana | ప్రస్తుతం తెలంగాణ సమాజంలో జరుగుతున్న కొన్ని సామాజిక, రాజకీయ పరిణామాలు పైపైన చూస్తే అత్యంత సాధారణంగా, విడివిడిగా, యాదృచ్ఛికంగా కనిపిస్తున్నప్పటికీ... వాటిని లోతుగా విశ్లేషిస్తే ఒక ప్రమాదకరమైన ఉమ్మడ�
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. రెండున్నరేళ్లలో ఇండ్లు కూల్చడమే కానీ.. అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఫ్యూచర్ సిటీని అడ్డుకోవడం అంటే మీ అక్రమార
Deshapati Srinivas | రాష్ట్రంలో శాసనసభ్యులకే రక్షణ లేకుండా పోయిందని దేశపతి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం ధర్మం కోసం అని చెప్తూ పుట్టుక గురించి మాట్లాడతారా? ఇంత కుసంస్కారమా అని బండి సంజయ్ తీరుపై దేశపతి శ్
తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా, ఉద్యమకారుల పూనికతో ఆవిర్భవించిన తెలంగాణ వికాస సమితి (తెవిస) నూతన కార్యవర్గాన్ని ఆదివారం హైదరాబాద్లో ఎన్నుకున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సాగించిన అధికార దుర్వినియోగం, అప్రజాస్వామిక చర్యలను అధిగమించి బీఆర్ఎస్ అభ్యర్థులు అఖండ విజయం సాధించారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ము
నేడు తెలంగాణ నేల అచ్చం అటువంటి అదృశ్య యుద్ధాన్నే ఎదుర్కొంటున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది ఒక భౌగోళిక, పరిపాలనాపరమైన విభజన మాత్రమే కాదు; అది దశాబ్దాల వలసఆధిపత్యంపై సాధించిన సామాజిక, సాంస్కృతిక వి
Deshapati Srinivas | సంక్రాంతి పండుగకు ఏపీకి వెళ్లే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టోల్ గేట్ల వద్ద ఫీజు మినహాయించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్ర�
హిల్ట్ పేరుతో రేవంత్రెడ్డి ప్రభుత్వం తెలంగాణలోని పరిశ్రమలను అమరావతికి తరలించేందుకు కుట్ర పన్నుతున్నదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎ�
మనిషి జీవితంలో చేసిన మంచి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాకలోని సత్యసాయి సంజీవిని చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్లో 196 మం�
ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరణకు కుట్ర జరుగుతున్నదని తెలంగాణవాదులు, మేధావులు, పాత్రికేయులు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఓ క్రమ పద్ధతిలో కుట్రకు ఆంధ్ర మీడియా తెరలేపిందని చెప్పారు.
తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ‘తెలంగాణ అస్తిత్వం-సవాళ్లు-కర్తవ్యాలు’ అనే అంశంపై ఈ నెల 12న మధ్యాహ్నం 2 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.
పీపుల్స్స్టార్ ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘యూనివర్సిటీ’ (పేపర్లీక్) ఆగస్ట్ 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ
‘నెమళ్లు, జింకలు, పక్షులు, చెరువులు, శిలలకు నెలవైన హెచ్సీయూకి చెందిన 400 ఎకరాల భూములను కొట్టేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జి జరుగుతుంటే, �