ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరణకు కుట్ర జరుగుతున్నదని తెలంగాణవాదులు, మేధావులు, పాత్రికేయులు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఓ క్రమ పద్ధతిలో కుట్రకు ఆంధ్ర మీడియా తెరలేపిందని చెప్పారు.
తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ‘తెలంగాణ అస్తిత్వం-సవాళ్లు-కర్తవ్యాలు’ అనే అంశంపై ఈ నెల 12న మధ్యాహ్నం 2 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.
పీపుల్స్స్టార్ ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘యూనివర్సిటీ’ (పేపర్లీక్) ఆగస్ట్ 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ
‘నెమళ్లు, జింకలు, పక్షులు, చెరువులు, శిలలకు నెలవైన హెచ్సీయూకి చెందిన 400 ఎకరాల భూములను కొట్టేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జి జరుగుతుంటే, �
తెలంగాణ విద్యారంగానికి సంబంధించి ఇచ్చిన హామీలు, వెంటనే పరిష్కరించవలసిన సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao), ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ బహిరంగలేఖ రాశా�
BRS Party | బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) కవులు, కళాకారులు, రచయితలకు పెద్దపీట వేస్తున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమం( Telangana Movement )లో ప్రత్యేక రాష్ట్రం కోసం తమ గొంతును, తమ కలానికి పదును�