ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిరిగానే తెలంగాణలోనూ 20 మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు రాష్ర్టాన్ని దోచుకుంటున్నారని, సమయం వచ్చినప్పుడు వారి బండారం బయట పెడతానని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి సంచలన వ్య�
18 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్లో తొలి ట్రోఫీ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు బెంగళూరులో అడుగడుగునా ఘన స్వాగతం లభించింది.
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నటి రన్యారావుకు కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వరకు చెందిన విద్యా సంస్థకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగిన మాట వాస్తవమేనని రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గురువారం �
కర్ణాటక కాంగ్రెస్లో కులగణన నివేదిక చిచ్చురేపింది. నివేదికపై పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య సామాజిక వర్గం కురుబలకు అనుచిత ప్రాధాన్యం కల్పించారనే ఆరోపణలు వినిపిస�
గ్యారెంటీలంటూ ఎన్నికల ముందు అలివికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పడు వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది. పథకాల కింద లబ్ధిదారులకు చెల్లించాల్సిన సొమ్మును కొన్�
ఈ ఏడాది చివరిలో కర్ణాటకలో నాయకత్వ మార్పు జరుగుతుందంటూ జోరుగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో డిసెంబర్ నాటికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ ఎమ్మెల్
తక్షణమే తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక కాంట్రాక్టర్ల సంఘం ఏడుగురు రాష్ట్ర మంత్రులకు లేఖ రాసింది. పెండింగ్ బిల్లులు రూ.32 వేల కోట్లకు చేరుకున్నాయని, సీనియారిటీ ప్రకారం బిల్లు
కర్ణాటక ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో భారం మోపింది. ఆర్టీసీ బస్సు చార్జీలను 15 శాతం పెంచుతూ సిద్ధరామయ్య సర్కారు గురువారం నిర్ణయం తీసుకుంది. శక్తి పథకం పేరుతో అమలు చేస్తున్న ఉచిత బస్సు భారాన్ని తగ్గించ�
అధికార పంపిణీ ఒప్పందంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట మార్చారు. అలాంటి ఒప్పందం ఏదీ లేదని, దీని గురించి ఎవరూ మాట్లాడొద్దని శనివారం పేర్కొన్నారు. ఎన్నికల ముందే అధికార పంపిణీపై ముఖ్యమంత్రి సిద
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు తనకు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు మధ్య అధికారం పంచుకోవడంపై ఎలాంటి ఒప్పందం జరగలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ని
అధికారమే పరమావధిగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా ఇచ్చిన గ్యారెంటీలతో రాష్ర్టాలు దివాలా తీసే దుస్థితి వాటిల్లుతున్నది. హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్త�
కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేసే కర్ణాటక రాజ్యోత్సవ అవార్టును సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం డప్పూర్ గ్రామానికి చెందిన జానపద సంగీత అంధ కళాకారుడు నర్సింహులు గౌడ్కు లభించింది.
Karnataka | కర్ణాటక మహిళలకు కాంగ్రెస్ సర్కారు షాక్ ఇవ్వనుంది. గ్యారెంటీల పేరుతో ఆకర్షించి ఓట్లు వేయించుకున్న ఆ పార్టీ ఇప్పుడు ఉచిత పథకాలను అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది. అధికారంలోకి వచ్చిన నెల రోజులకే ఆడం
Ponguleti Srinivas Reddy | రాష్ట్ర ప్రభుత్వంలో నంబర్-2 ఎవరంటే చాలామంది చెప్పే పేరు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిదే. కర్ణాటకలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాత్రను తెలంగాణలో పొంగులేటి పోషిస్తున్నారనే ప్రచారం జర�