బెంగళూరులో నీటి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. గత నాలుగు దశాబ్దాల్లో ఇలాంటి తీవ్రమైన కరువును రాష్ట్రం చూడలేదని పేర్కొన్నారు. రానున్న �
కర్ణాటకలోని పలు ప్రాంతాలు కరవు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా రాజధాని నగరమైన బెంగళూరు కనీవినీ ఎరుగని తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నది. ఫలితంగా ఐటీ నగరంలో రోజువారీ జీవితం దుర్భరంగా మారిం�
కర్ణాటక కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల భయం పట్టుకొన్నట్టు కనిపిస్తున్నది. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించలేకపోతే.. అది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నదని రాష్ట్ర ప�
బీజేపీ నేతల ఆందోళన కార్యక్రమ ఫొటో మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశారన్న కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ ఐటీ సెల్ హెడ్పై క్రిమి
DK Shivakumar: డీకే శివకుమార్పై క్రిమినల్ కేసు బుక్ చేయాలని బెంగుళూరుకు చెందిన స్పెషల్ కోర్టు స్థానిక పోలీసుల్ని ఆదేశించింది. బీజేపీ నేతలకు చెందిన నిరసన ఫోటోను మార్పింగ్ చేసిన కేసులో కోర్టు ఈ ఆదేశాలు ఇ
నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు దక్షిణాది రాష్ర్టాలపై పూర్తి వివక్ష చూపిస్తున్నదని కాంగ్రెస్ ఎంపీ, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ ఆరోపించారు. ఇ
సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి..’ అనే నానుడి ఇక నుంచి ‘ఉచిత బస్సు కష్టాలు ఉచిత బస్సువి..’ అని వినాల్సి వస్తుందేమో. కర్ణాటకలో ఇప్పటికే ఈ పథకం అమల్లోకి వచ్చాక అక్కడ ఉత్పన్నమైన సమస్యలు ఇకముందు ఇక్కడా చవి�
ఎన్నికల్లో గెలుపుపై నమ్మకంతో 4వ తేదీన క్యాబినెట్ భేటీ ఉంటుందని సీఎం కేసీఆర్ ధైర్యంగా ప్రకటిస్తే, ఫలితాలపై నమ్మకం కొరవడిన కాంగ్రెస్లో అలజడి మొదలైంది.
చుట్టపు చూపుగా ఎన్నికల ప్రచారానికి వచ్చి వెళ్తున్న కాంగ్రెస్, బీజేపీ జాతీయ నాయకులు పెడుతున్న పెంట అంతా, ఇంతా కాదని ఇరు పార్టీల లోకల్ నేతలు మండిపడుతున్నారు. వాళ్లు మీడియాతో ఏం మాట్లాడాలనుకున్నారో ఆ విష
దరాబాద్ అభివృద్ధిని అడ్డుకొని, ఇక్కడి కంపెనీలను బెంగళూరుకు తరలించుకుపోయేందుకు కర్ణాటక కాంగ్రెస్ కుట్రలకు తెరతీస్తున్నదా? గడిచిన కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్త�
రాష్ట్రంలో తెలంగాణ ద్రోహులంతా ఏకమవుతున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోతామని మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. రిస్క్ లేని కేసీఆర్ ప్రభుత్వాన్నే మరోసారి ఆశీర్వదించాలని కోరారు.