గ్రేటర్లో విద్యుత్తు కేబుళ్లను అండర్గ్రౌండ్లోకి మార్చాలన్న తలంపులో ఉన్న సర్కా రు సమగ్రంగా అధ్యయనం చేస్తున్నది. ఇదే అంశంపై అధ్యయనం చేసేందుకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని ప్రతినిధి బ
సర్వే చేసి బీసీ రిజర్వేషన్లను ఏదో ఒకరకంగా పట్టాలు ఎక్కిద్దామనుకున్న తననే రాళ్లతో కొడుతున్నారని, తమ పార్టీ నేతలే మీటింగులు పెట్టి తనను విలన్గా చేసి మాట్లాడుతున్నారని, కులగణన చేయని వాళ్లను మంచోళ్లుగా ప�
విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న ఇంజినీర్లకు పదోన్నతులివ్వాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ) ప్రభుత్వాన్ని కోరింది. కొందరికి పదోన్నతులిచ్చినా.. ఇంత వరకు పోస్టింగ్స్ ఇవ్వలేదన
చిట్ఫండ్ సంస్థల రుసుములు, ఆదాయంపై ఉన్న 18శాతం జీఎస్టీని 5శాతానికి తగ్గించేలా కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాల ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ చిట్ఫండ్స్ నేతలు విజ్ఞప్తి చేశారు.
‘రాష్ట్రంలో నిర్మాణ రంగం సత్తెనాశ్ అయ్యింది. కొన్ని నెలలుగా ఇండ్లు కొనేవారు లేరు. వ్యాపారం మొత్తం దెబ్బతిన్నది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ వంటి చట్టబద్ధమైన సంస్థల అనుమతులతో కట్టిన నిర్మాణాలను కూడా హైడ్ర�
ఉప ముఖ్యమంత్రి భట్టి ఇంట్లో దొంగలు పడ్డారు. బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. ఇంట్లో వాచ్మన్గా పనిచేస్తున్న వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 బీ
‘దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని తెచ్చి అమలు చేసింది. 10లక్షల్లో తొలుత 5 లక్షలు ఇస్తే మేం వ్యాపారాలు పెట్టుకున్నం. కానీ, కాంగ్రెస్ సర్కారు వచ్చి మా పొట్టక�
రాష్ట్రంలో 2035నాటికి 40వేల మెగావాట్ల గ్రీన్పవర్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. గ్రీన్ పవర్ ఉత్పత్తికి ప్రత్యేక పాలసీని రూపొందిస్తున్నామ�
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 18 నుంచి 21 వరకు మెక్సికో దేశంలో జరిగే 10వ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం అందింది.
భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆదేశించారు.
కలుద్దాం రమ్మని రైతులకు సమాచారం ఇచ్చి ఆపై కలవకుండా వెళ్లిపోయిన ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సమస్యలు చెప్పుకునేందుకు వస్తే సమయం ఇవ్వకుండా అవమానించారని మండిపడుత�
జిల్లా నుంచి ఆర్థిక మంత్రి ఉన్నా.. జిల్లా ప్రజలకు మాత్రం ఆశాభంగమే మిగిలింది. రాష్ట్ర అసెంబ్లీలో జిల్లాకు చెందిన ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉమ్మడి జిల్లా ప్రజలకు నిరాశను మి�