నెలకు రూ వెయ్యి ప్రీమియం కడితే... ఐదేళ్లకు లకారం వస్తుందని చెబితే.. పాపం బాధితులు కష్టమో. నష్టమో భరిస్తూ కూలీనాలి చేసుకొని కూడబెట్టుకున్న సొమ్మును ఆ సంస్థ ఎజెంట్ల చేతిలో పెట్టారు. తీరా ఐదేళ్లు గడిచాక... పాలస�
డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి ఒక్కో బ్యాంకులు. రిజర్వుబ్యాంక్ కీలక వడ్డీరేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రుణాలపై వడ్డీరేట్లను తగ్గించిన పలు బ్యాంక్లు..తాజాగా డిపాజిట్�
Indian Banking | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెండుసార్లు వడ్డీ రేట్లను 0.50 శాతం తగ్గించింది. ఆ తర్వాత నుంచి బ్యాంకులు డిపాజిట్ రంగంలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. 2024-25 బ్యాంకుల ఆర్థిక ఫలితాల ప్రకారం.. రుణాలతో పోలిస్తే �
కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్కు చెందిన పెట్టుబడిదారులు వచ్చే నెల 2 లోగా తమ క్లెయిమ్లను దాఖలు చేయాలని మార్కెట్ నియంత్రణ మండలి సెబీ సూచించింది. నవంబర్ 23, 2020న కార్వీ స్టాక్ బ్రోకింగ్ను నేషనల్ స్�
యూనివర్సల్ బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నదని చైర్మన్ వీ.వినయ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని యూనివర్సల్ బ్యాంక్లో యూనివర్సల్ కో ఆపరేటీవ్ అ ర్బన్ బ్యాంక్ 47వ సర్వసభ�
బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ప్రత్యేక డిపాజిట్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుత పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని ప్రకటించిన 400 రోజుల కాలపరిమితితో ఉత్సవ్ డిపాజిట్ స్కీంపై అధిక వడ్డీని ఆఫ
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 484 మంది అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. 17 లోక్సభ స్థానాలకు 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకే రాష్ట్రంలో 91 శాతం ఓట్లు పోలయ్యాయి. మిగతా ఓట
అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఎంతో మంది ఆశలు అడియాసలయ్యాయి.. కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. తాజా, ఫలితాలను చూస్తే.. 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 235 మంది పోటీ చేసినా.. కేవలం 31 మందే ధరావతు దక్కించుకున్నారు.
డిపాజిట్లు ఆరేండ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. రూ.2 వేల నోట్లను రద్దు చేస్తూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో జూన్ చివరినాటికి బ్యాంక్ల్లో డిపాజిట్లు రూ.191.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి. రూ.3.62 లక్షల �
అది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ ఎంపీ సీటు. దాని పరిధిలో 4అసెంబ్లీ నియోజక వర్గాల (సిరిసిల్ల, వేములవాడ, మానకొండూరు, చొప్పదండి)లోని విద్యుత్తు వినియోగదారులు పాల్�