లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 484 మంది అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. 17 లోక్సభ స్థానాలకు 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకే రాష్ట్రంలో 91 శాతం ఓట్లు పోలయ్యాయి. మిగతా ఓట
అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఎంతో మంది ఆశలు అడియాసలయ్యాయి.. కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. తాజా, ఫలితాలను చూస్తే.. 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 235 మంది పోటీ చేసినా.. కేవలం 31 మందే ధరావతు దక్కించుకున్నారు.
డిపాజిట్లు ఆరేండ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. రూ.2 వేల నోట్లను రద్దు చేస్తూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో జూన్ చివరినాటికి బ్యాంక్ల్లో డిపాజిట్లు రూ.191.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి. రూ.3.62 లక్షల �
అది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ ఎంపీ సీటు. దాని పరిధిలో 4అసెంబ్లీ నియోజక వర్గాల (సిరిసిల్ల, వేములవాడ, మానకొండూరు, చొప్పదండి)లోని విద్యుత్తు వినియోగదారులు పాల్�
Jagadish Reddy | కులం, మతం పేరుతో మంటలు పెట్టే బీజేపీకి మునుగోడులో డిపాజిట్లు కూడా దక్కొద్దని మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. అభివృద్ధి వైపు ఉంటరో.. అభివృద్ధి నిరోధకుల వైపు ఉంటారో
Personal Finance | అవసరానికి చిల్లిగవ్వ లేక అప్పుల కోసం తిప్పలు పడేవారిని తరచూ చూస్తుంటాం. నిజమైన ఆస్తి ఏంటో తెలియకపోవడమే ఈ దుస్థితికి కారణం. ఆస్తులు బారెడు ఉన్నా.. అవసరానికి డబ్బు అందుబాటులో లేకపోవడాన్ని ఆర్థిక పర�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో రాష్ట్రంలోని బ్యాంకుల నగదు డిపాజిట్లు 110.11 నుంచి 117 శాతానికి పెరిగినట్టు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) అధ్యక్షుడు, ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్ర�
త ఐదేండ్లలో (2015-16 నుంచి 2019-20) తలసరి ఆదాయ (ప్రస్తుత రేట్ల ప్రకారం) వృద్ధి రేటులో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణదే మొదటి స్థానం. మొత్తంగా తలసరి ఆదాయ వృద్ధి రేటులో సిక్కిం 13.7 శ�