రవాణా శాఖలో పెంచిన సర్వీస్ చార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేటు ట్రాన్స్పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ కార్మికులు ఖమ్మంలోని ఆర్టీవ�
తెలంగాణలో పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) సంఖ్య 2 లక్షల మైలురాయిని దాటింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి 31 ముగిసే నాటికి రవాణా శాఖ లెకల ప్రకారం రాష్ట్ర వ్యా ప్తంగా 1.96 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు నమో
ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. గురువారం ఆయన కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారుల కట్టడి కోసం ఆధునిక సాంకేతికతను ఉపయోగించేందుకు రవాణా శాఖ సిద్ధమవుతున్నది. కొత్తగా నియమితులైన 113 మంది అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ)లతో రాష�
కొత్త వాహనాలు కొంటున్న వారికి పలు షోరూంల నిర్వాహకులు కుచ్చుటోపీ పెడుతున్నారు. వాహనం కొనుగోలు చేసిన వారి నుంచి హ్యాండ్లింగ్ చార్జిలు, ఆర్టీఏ చార్జిల పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నది. దాదాపుగా జనాభాతో పోటీపడే విధంగా సంఖ్య పైపైకి దూసుకుపోతున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలను కలుపుకుంటే ఈ ఏడాది జనవరి ఆఖర�
సాధారణంగా ప్రైవేటు వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) గడువు 15 సంవత్సరాలపాటు ఉంటుంది. ఇది ముగిసిన అనంతరం ప్రతి ఐదేండ్లకోసారి రెన్యువల్ చేసుకోవాలి. లేకుంటే ఆర్టీవో అధికారుల తనిఖీల్లో పట్టుపబడినప�
నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో తిరుగుతున్న ఇతర రాష్ర్టాల వాహనాలపై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించారు. వాహన పన్నులు ఎగవేసి ఇష్టానుసారంగా ఇక్కడ తిష్టవేసిన వాహనాలు వేలల్లో ఉన్నాయనే ఫిర్యాదులు అందడంతో ర�
మరి కొన్ని రోజుల్లో పాఠశాలలు ప్రారంభం అవుతుండటంతో రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సుల ఫిట్నెస్పై దృష్టి సారించారు. ఫిట్నెస్పై ప్రత్యేక టీంలు తనిఖీలు చేపట్టాయి. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్
రాష్ట్రంలోని వాహన నంబర్లు ఇకపై టీజీతో షురూ కానున్నాయి. ఇప్పటివరకు కొనసాగిన టీఎస్ సిరీస్కు రవాణా శాఖ స్వస్తి పలికింది. కొత్త టీఎస్ నంబర్ ప్లేట్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకానున్నది.
రవాణా శాఖలో హెల్ప్డెస్క్లను మరింత పటిష్టం చేసేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీటీసీ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ సూచించారు. బుధవారం మేడ్చల్ జిల్లా ఆర్టీఏ కార్యాలయా�
వాహనదారులకు మెరుగైన సేవలు అందిస్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పురుషోత్తం తెలిపారు. ఆ మేరకు రవాణా శాఖ కార్యాలయాల్లో ప్రక్షాళన చేపడుతామని స్పష్టం చేశారు. రవాణా శాఖ తరఫున ఎలాంట�