వాహనదారులకు మెరుగైన సేవలు అందిస్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పురుషోత్తం తెలిపారు. ఆ మేరకు రవాణా శాఖ కార్యాలయాల్లో ప్రక్షాళన చేపడుతామని స్పష్టం చేశారు. రవాణా శాఖ తరఫున ఎలాంట�
ఆర్టీఏలో బదిలీల టెన్షన్ కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం గతానికి విరుద్ధంగా గోప్యత పాటిస్తుండటంపై పలు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
రవాణాశాఖలో ఆన్లైన్ సేవలకు పెద్దపీట వేస్తున్నారు. కార్యాలయాలకు రాకుండానే కేవలం ఒక్క క్లిక్తో సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 18 ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉండగా, ఇవి విజయవం�
ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి ఫిబ్రవరి 15వరకు నిర్వహిస్తున్న రో
రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో జిల్లా రవాణా శాఖ అధికారి లెకల కిష్టయ్యతో కలిసి 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల
కాంగ్రెస్ ప్రభు త్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర రవాణా, వెనుకబడిన తరగతుల శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడ గ్రామంలో రామోజీ ఫ
వాహనాల లైఫ్ ట్యాక్స్లను స్వల్పంగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రవాణా ఆదాయంలో అధిక వాటా ఆ జిల్లా నుంచే..ఈ ఆర్థిక సంవత్సరానికి గ్రేటర్ రవాణా ఆదాయం రూ.1,637కోట్లుకరోనా ప్రభావం, మోటారు వాహన పన్ను రైద్దెనా.. ఆశించిన స్థాయిలోనే ఆదాయంఆన్లైన్ సేవలతో పెరిగిన లావాదేవీలుసిటీబ్