ఫెర్టిలైజర్ షాపు లైసెన్స్ విషయంలో యజమాని నుంచి రూ.25 వేల లంచం తీసుకుంటూ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీఏ) ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో సోమవారం చోటు చేసుకుంద�
వ్యవసాయ, మత్స్యశాఖల అభివృద్ధిలో భాగంగా కరీంనగర్ జిల్లాలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు జాతీయస్థాయిలో రెండు అవార్డులు దక్కాయి. వ్యవసాయ శాఖకు జాతీయ స్థాయిలో రెండు జిల్లాలకు మాత్రమే అవార్డులు వచ్చాయి.
రైతులకు అవసరమైన ఎరువులను సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సరిపడా యూరియా లేదంటూ ఇటు సర్కారు, అటు వ్యవసాయ శాఖ బాహాటంగానే ఒప్పుకోవడం ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్టగా నిలుస్తున్నది. ఎరువుల�
ఆగస్టు మొదటివారంలోపు ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్టర�
సమగ్ర విత్తన చట్టం ముసాయిదాను రూపొందించేందు కు గురువారం బషీర్బాగ్లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో ముసాయిదా కమిటీ సమావేశమైంది. ఈ కమిటీ సోమవారం మరోసారి సమావేశం కానుంది. కమి టీ కన్వీనర్ గోపి మాట�
అనుమతి లేకుండా గ్రామాల్లో విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. చండ్రుగొండ పోలీస్ స్టేషన్లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుజాతన
వ్యవసాయ రంగంలో గిరిజనులను తీర్చిదిద్దాల్సిన ఐటీడీఏలోని వ్యవసాయ, ఉద్యాన శాఖ కనుమరుగయ్యాయి. ఈ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు ఏండ్ల తరబడి భర్తీకి నోచుకోవడం లేదు. దీంతో గిరిజనులు అధునాతన వ్యవసాయాన్ని అంది పు�
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఈర్లపల్లి తండాలోని రెండ్లు ఇండ్లల్లో 50 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్టు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వెంకటేశ్ తెలిపారు. శనివారం ఆయన జడ్చర్ల పోలీస్స్టేషన్�
నిజామాబాద్ ఏడీఏ ప్రదీప్కుమార్ను సస్పెండ్ చేస్తూ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధర్పల్లి మండల వ్యవసాయాధికారిగా పనిచేసిన ప్రవీణ్ చనిపోయి సంవత్సరం అవుతున్నా బెనిఫిట్స్�
ఒకవైపు సీజన్ దగ్గర పడుతున్నా రాష్ట్ర అవసరాలకు కావాల్సిన పత్తి విత్తనాల్లో సగం కూడా అందుబాటులో లేకపోవడంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి తుమ్మల మంగళవారం సచివాలయంల�
ఆయిల్పాం సాగు లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా చేరుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఆయిల్పాం సాగు, వ్యవసాయ శాఖల పనితీరుపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో గురువారం నిర్వహ
సాగు నీరు లేక పంటలు ఎండి రైతన్న గుండె మండుతున్నది. చివరి తడి కోసం అన్నదాతలు తల్లడిల్లుతున్నారు. వాగుల్లో చెలిమలు తీసి ఒక్కో బొట్టును ఒడిసి పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పదేళ్లలో ఉమ్మడి జిల్లావ్య�
మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రప్రభుత్వం దృష్టిసారించింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా మద్దతు ధర కల్�
యాసంగి సీజన్ సాగు 50 లక్షల ఎకరాలకు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 49.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇందులో అత్యధికంగా వరి 36.21 లక్షల ఎకరాల్లో సాగైనట్లు పేర్కొంది.