కొన్నిరోజులుగా ముసురు వర్షాలు కురవడంతో సాగునీరు సకాలంలో రావడంతో రైతన్నలకు సాగుపై ఆశలు చిగురించాయి. దీంతో రైతన్నలు తమ పంట పొలాల్లో సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఒరిజినల్, డూప్లికేట్ అడుగుపిండ�
రైతులకు ధైర్యంగా ఉండాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వమే మొన్నటి వరకు ఇష్టారీతిన భయాలు సృష్టించింది. ఎల్నినో పేరిట అవగాహన సదస్సులు నిర్వహించి ఆరుతడి పంటల వైపు అన్నదాతలను మళ్లించేందుకు ఆలస్యంగా ప్రయత్నాలు చ�
రెండు రోజులుగా కురుస్తున్న ముసురు వానతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతుల్లో ఆశలు చిగురించాయి. పొలాలు దున్నేందుకు సిద్ధ్దమవుతున్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వ్యవసాయ రంగం మొత్తం కుదేలైంది. సకాలంలో వర్ష
వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేందుకు ఆరుతడి పంటలు సాగుచేయాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి రైతులకు సూచించారు. సోమవారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని రైతు వేదికలో వ్యవసాయశాఖ ఆధ
ప్రతి పంట కాలంలో క్రాప్ బుకింగ్(పంటల నమోదు) ప్రక్రియ వ్యవసాయ శాఖకు కీలకం. రైతులు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేశారో సరైన వివరాలు నమోదు చేస్తే ఎరువుల పంపిణీ, మద్ధతు ధరకు కొనుగోళ్లు, పంటల బీమా, ఇతర రాయితీలు �
వానకాలం ప్రారంభమై నెలన్నర రోజులు గడుస్తున్నా మెదక్ జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. రైతులు వేసిన విత్తనాలు మొలకలు రావడం లేదు. పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కందులు, పసర్లు, మినుములతో పాటు వరి త�
తొర్రూరులో వ్యవసాయ శాఖలో ముడపుల బాగోతం బట్టబయలైంది. ఫర్టిలైజర్ డీలర్ల నుంచి అధికారులకు మామూళ్లు చెల్లిస్తున్నారనే ఆరోపణలకు సంబంధించిన ఓ చేతిరాత నోట్ సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చనీయాంశమైంది.
రైతుల శ్రమకు ఫలితం దక్కాలంటే ఆది నుంచే రైతన్నలు అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉంటూ వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి సూచిస్తున్నారు. దుక్కి దున్ని మొదలు పంట చేతికి వచ్చేవరకు సాగుకు సంబంధించి జాగ్రత్తలు పా�
ఖమ్మం జిల్లా రైతులకు తొలకరి జల్లులు పడగానే విత్తనాలు వేయడం అలవాటు. అయితే ఈ వానకాలంలో ‘ఎల్నినో’ ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్
విత్తన అక్రమాలపై మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదయ్యాయ. అనుమతుల్లేకుండా శీతలీకరణ గిడ్డంగిలో నిల్వ చేసిన విత్తనాలు, ఒప్పందం లేకుండా ప్రాసెసింగ్ యూనిట్లో తమ విత్తనాలుగా ప్యాక్ చేస�
కేంద్ర ప్రభుత్వం కేవలం మద్దతు ధరల ప్రకటనలకే పరిమితవుతున్నదని, ఆ ధరలకు పంటలను మాత్రం కొనుగోలు చేయడంలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.
రాష్ట్రంలో రైతులకు యూరియా తిప్ప లు తప్పడంలేదు. మొన్నటివరకు క్యూలతో గోసపడ్డ రైతులకు.. ఇప్పుడు యూరియా యాప్తో కష్టాలు మరింత పెరిగాయి. యాప్ కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు రొడ్డెక్కుతున్నారు.
అన్నదాతలను యాప్ కష్టాలు వెంటాడుతున్నాయి. దానిపై అవగాహన లేక యూరియా అందక ఇబ్బంది పడుతున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో వరి, మిర్చి తదితర పంటలు సాగు చేసిన రైతులు కొందరికి స్మార్ట్ ఫోన్లు లేక, మరికొందర�
కోట్లాది రూపాయల విలువైన కీలకమైన పనులను నాకు చెప్పకుండా మీకు మీరే ఇష్టారాజ్యంగా మొ దలుపెట్టి, ఇప్పుడు నా సంతకాలు ఎందుకు అడుగుతున్నరు? అడ్డగోలు ఫైళ్లను నా ముందు ఎందుకు పెడుతున్నరు? నన్ను ఇరికించాలని చూస్త