డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ మహిళ మృతి చెందిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలోని గొల్లవాడలో బుధవారం చోటుచేసుకుంది. గొల్లవాడ కాలనీకి చెందిన వంగల జ్యోతి (48) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నది.
అంటువ్యాధులతో పాటు డెంగీ, మలేరియా, టైఫాయిడ్, టీబీ, హెచ్ఐవీ తదితర ఇన్ఫెక్షన్లతో బాధపడే రోగుల కోసం నిమ్స్ వైద్యశాలలో ప్రత్యేక ఓపీ అందుబాటులోకి వచ్చింది. గతంలో ఈ సమస్యలతో బాధపడే రోగులకు జనరల్ మెడిసిన్�
మూడు రోజులుగా కురుస్తున్న వానలతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. దీంతో వైరల్ ఫీవర్స్ గ్రేటర్ను చుట్టుముట్టాయి. వర్షం కారణంగా దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా, చికున్ గున్యా వంటి విష జ్వరాలు విజృంభిస్
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం డెంగ్యూతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. కుటుంబసభ్యుల వివరాల ప్రకా రం.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్కు చెందిన మైలారపు సందేశ్(25) ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి, నెల రోజుల
‘వైద్యశాలల్లో బెడ్స్ ఖాళీ లేవు’... ఇది సర్కార్ దవాఖాన సిబ్బంది చెబుతున్న మాటకాదు.. ప్రైవేటు వైద్యశాలల్లోనూ ఇదే మాట వినిపిస్తున్నది. సీజనల్ జ్వరాలతో సర్కార్ దవాఖానలే కాకుండా ప్రైవేటు వైద్యశాలలు సైతం �
డెంగీ, మలేరియా, చికున్ గున్యా, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నియంత్రించడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
Telangana Minister Raja Narsimha | రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు, డెంగ్యూ కట్టడిపై తీసుకుంటున్న చర్యలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక సమర్పించాలని హెచ్ఓడీలు, డీఎంహెచ్ఓలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోద�
KTR | రాష్ట్రంలో డెంగీ మరణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని సీరియస్గా పరిగణించి, రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీఎస్ శాంతికుమారిక�
ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారని, పిట్టల్లాగా ప్రజలు చనిపోతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు 36 శాతం పెరి�
రాష్ట్రం డెంగ్యూ కోరల్లో చిక్కుకున్నది. ప్రభుత్వ వైఫల్యం ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 22 నాటికి ఏకంగా 5,246 కేసులు నమోదయ్యాయి. ఇందులో 40 శాతం కేసులు ఒక్క హైదరాబాద్లోనే వెలుగు చూశా�
తల్లి జ్వరంతో మృతి చెందగా, పురుగుల మందు తాగి దవాఖాన లో చికిత్సపొందుతున్న కుమారుడు కడసారి చూపునకు నోచుకోకపోయాడు. ఈ విషాద ఘ టన మంచిర్యాల జిల్లా భీమా రం మండలం పోలంపల్లి గ్రా మంలో జరిగింది. నర్మిట మంజుల (40) పది �
వర్షాకాలంలో పారిశుద్ధ్య సమస్య, దోమల బెడద అనేవి ఏటా వేధిస్తూనే ఉంటాయి. ఇవి అంతిమంగా సీజనల్ వ్యాధుల వ్యాప్తికి దారితీస్తాయి. సకాలంలో ప్రభుత్వం నివారణ చర్యలు చేపడితే వీటిని అదుపులో ఉంచవచ్చు.
డెంగీ జ్వరాలతో గ్రేటర్ మూలుగుతోంది. ఏ ఇంట్లో చూసినా జ్వర పీడితులే. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.