డెంగీతో ఏడో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని ఆర్అండ్ఆర్ కాలనీలోని పల్లెపహాడ్లో చోటుచేసుకున్నది. వి వరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన శివలింగుస్వామి, కవి త దంపత�
జిల్లావాసులను జ్వరాలు వెంటాడుతున్నాయి. వాతావరణ మార్పులతో పట్టణాలు, పల్లెల్లో బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. చికిత్స కోసం వస్తున్న వారితో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు కిక్కిరిసిపోతున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డెంగ్యూ పంజా విసురుతున్నది. వర్షాకాలంలో అవడం, పారిశుధ్య నిర్వహణ లోపించడంతో కేసులు విజృంభిస్తున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా రోజురోజుకు పెరుగుతున్నాయి.
పది రోజులుగా వర్షం ఎడతెరిపిలేకుండా కురవడంతో సీజనల్ వ్యాధులు ముసురుకున్నాయి. ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడం, కొత్త నీరు రావడంతో ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మం డల సూరారంలో సోమవారం డెంగీతో ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన సరస్వతి, వెంకటేశం దంపతుల పెద్ద కుమారుడు కుమ్మరి నిఖిల్ (17) హైదరాబా�
సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ మహమ్మారి కోరలు చాస్తోంది. ప్రభుత్వ దవాఖానల్లో ఔట్ పేషెంట్లు విపరీతంగా వస్తుండగా, ఇన్ పేషెంట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. వ్యాధుల బారిన పడుతున్న జనాలతో ప్రభుత�
వర్షాలు ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు జిల్లా ప్రజలను వణికిస్తున్నాయి. పల్లెలు, పట్టణం అనే తేడా లేకుండా అంతటా డెంగీ, విషజ్వరాలు ప్రబలుతున్నాయి. నల్లగొండ జిల్లా జనరల్ ఆసుపత్రికి రోజూ ఐదు వందల మంది వర�
గ్రేటర్లో పాలన పట్టుతప్పుతోందా? పారిశుధ్యం నిర్వహణ సరిగా లేక డెంగీ, మలేరియా కేసులు విజృంభిస్తున్నాయా? శాఖల మధ్య సమన్వయం లేక నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదా? గుంతల రోడ్లతో వాహనదారుల నడ్డి విరుగుత
తెలంగాణకు డెంగ్యూ ముప్పు పొంచి ఉన్నది.. ఈసారి ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావొచ్చు.. స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థే ఈ హెచ్చరిక జారీ చేసింది. దేశంలో ఎక్కువ డెంగ్యూ కేసులు నమోదయ్యే అవకాశం ఉన్న రాష్ర్టాల్లో తె�
ఏప్రిల్,మే నెలల్లో రాజ్యమేలిన మండే ఎండలకు తెరదించుతూ జూన్లో తొలకరి పలకరిస్తుంది. నిప్పుల కుంపటిని తలపించే వాతావరణం.. నెమ్మదిగా చల్లబడుతుంది. అయితే వాతావరణంలో తేమ పెరిగి గాలి చల్లబడిపోవడం, వర్షాలకు మడు
గ్రేటర్లో డెంగీ జ్వరం మరోసారి దడ పుట్టిస్తోంది. నగరంలో దోమల వృద్ధి కారణంగా డెంగీ బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో గడిచిన సంవత్సర కాలంలో గ్రేటర్ వ్యాప్తంగా సుమారు 30
Dengue| బాలీవుడ్ ప్రముఖ నటి భూమి పడ్నేకర్ (Bhumi Pednekar) ప్రమాదకర డెంగ్యూ జ్వరం (Dengue fever) బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ ఎట్టకేలకు వన్డే ప్రపంచ కప్లో తొలి మ్యాచ్ ఆడనున్నాడు. డెంగీ జ్వరం కారణంగా ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్తో మ్యాచ్లకు దూరమైన గిల్.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై బరిలోకి ద�