న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు డెంగ్యూ సోకింది. ఈ విషయాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఇటీవల మన్మోహన్కు జ్వరం వచ్చి తగ్గింది. కానీ నీరసంగా ఉండటంతో ఎయిమ్స్లో చేరారు. పరీక్షి�
TS Assembly | డెంగీ జ్వరానికి ఆరోగ్య శ్రీలో చికిత్స అందిస్తున్నామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. దీనిపై ప్రయివేటు ఆస్పత్రులకు కూడా ఆదేశాలు ఇస్తామని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా
ఖమ్మం : రోజు, రోజుకూ ఖమ్మంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య బృందం డీఎంహెచ్ఓ డాక్టర్ బీ. మాలతితో కలిసి నగరంతో విస్తృతంగా పర్యటించారు. నగరంలో అధికంగా కేసులు నమోదవుతున్న బీకే బజార్, ఖా�
ఇప్పటివరకు 2,509 డెంగ్యూ కేసులు నమోదు హైదరాబాద్లో విస్తరిస్తున్న దోమకాటు వ్యాధి కరోనాతోపాటు డెంగ్యూ పరీక్ష: వైద్యాధికారుల సూచన హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గత రెండేండ్లలో మలేరియా
ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో గత పది రోజుల్లో సుమారు 53 మంది మరణించారు. వారిలో 45 మంది చిన్నారులే ఉన్నారు. అయితే వీరంతా డెంగీ వ్యాధితో మరణించినట్లు భావిస్తున్నారు. దీనిపై విచారణ
సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తేతెలంగాణ): డెంగీ నిర్ధారణ, చికిత్స కోసం తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ప్రస్తుతం గ్రేటర్లో భారీగా కేసులు నమోదవుతున్న దృష్ట్యా రోగులకు మెరుగైన వైద్య సేవ�
డీహెచ్ శ్రీనివాస రావు | తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ సెకండ్ వేవ్ ముగిసిందని ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. కొవిడ్ చాలావరకు అదుపులోకి వచ్చిందని ఆయన తెలిపారు.