ప్రస్తుతం ఏ ఇంట చూసినా దగ్గు, జలుబు, జ్వరంతో సతమతమవుతున్న వారే కనిపిస్తున్నారు. కొన్ని రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పులతో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ మంచానపడ్డారు.
సిద్దిపేట,మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్కు కన
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో డెంగ్యూ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు మండలంలో ఐదు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అనంతారంలో ముగ్గురు, అదేవిధంగా చీదెళ్లలో ఒక ఇంట్లోనే ఇద్దరూ డెంగ్యూ భారిన �
మహబూబ్నగర్ జిల్లా కిషన్గూడ పంచాయతీలోని గుబ్బడిగుచ్చతండాను డెంగీ వణికిస్తున్నది. ఒకే ఇంట్లో అన్నాచెల్లెళ్లు లావుడ్యా పాండు(28), అక్షర(19) డెంగీ బారినపడ్డారు.
రాష్ట్రంలో డెంగీ ప్రమాదఘంటికలు మోగిస్తున్నది. భారీగా నమోదవుతున్న కేసులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ నాటికి 1,200 కేసులు నమోదయ్యాయి. ఒక్క జూన్లోనే 500 పైగా కేసులు నమోదయ్యాయంటే పరి�
నగరంలో వానలు మొదలవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. గతం కంటే ఈసారి వారం పది రోజుల ముందే వర్షాలు కురవడంతో గ్రేటర్తో పాటు నగరంలో సాయంత్రం కాగానే దోమల దండయాత్ర మొదలవుతోంది. వర్షాల కారణంగా గాలిలో తేమ శాతం పెరగ�
డెంగ్యూపై పోరాటంలో భాగంగా అడిషన్ హిల్స్ అనే ఓ ఫిలిప్పీన్స్ పట్టణం దోమలపై దండయాత్ర మొదలుపెట్టింది. ఇందులో ప్రజలను భాగస్వాములను చేసేందుకు వింత ప్రకటన చేసింది. దోమలను పట్టుకుంటే నజరానా ఇస్తామని ప్రకటి
Dengue | దేశ రాజధాని ఢిల్లీలో డెంగీ వేగంగా విస్తరిస్తోంది. అక్టోబర్లో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. నవంబర్లో కూడా వేగంగా కేసులు పెరుగుతున్నాయి. అక్టోబర్ నెలలో మొత్తం 2,431 మంది డెంగీ బారినపడగా.. ఈ నెల తొలి 10 ర�
సంగారెడ్డి జిల్లాలో విషజ్వరాల బెడద ఇంకా తగ్గలేదు. డెంగీ, టైఫాయిడ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో విషజ్వరాలతో రోగులు బారులు తీరుతున్నారు. ఈనెల ఇప్పటి వరకు 23 డెంగీ కేసులు నమోదయ్య
ప్రస్తుతం ఏ ఇంట చూసినా దగ్గు, జలుబు, జ్వరాలతో సతమతమవుతున్న వారే కనిపిస్తున్నారు. కొన్ని రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పుల తో చిన్నాపెద్దా తేడా లేకుండా చాలామం ది డయేరియా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తది
సంగారెడ్డి జిల్లాలో పారిశుధ్యం పడకేయడంతో విషజ్వరాలు పంజావిసురుతున్నాయి. విపరీతంగా దోమలు పెరిగి డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రభు త్వం, అధికారులు ప్రజారోగ్యాన్ని పట్టించుకోవడం లేదు.
సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహించి బాధితుల రక్తనమూనాలు సేకరించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
సూర్యాపేట జిల్లాలో వైరల్ ఫీవర్, డెంగ్యూ కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. దాదాపు ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. నొప�