నగరవ్యాప్తంగా డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ రవికిరణ్ మంగళవారం ఎంటమాలజీ చీఫ్ రాంబాబు, ఇతర అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.
సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉన్నది. వానకాలం ప్రారంభం కావడంతో పల్లెలు, పురపాలికల్లో పారిశుధ్య సమస్య ఏర్పడింది. వాతావరణంలో మార్పులతో జిల్లాలో సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియాతోపాటు పలు వ్యాధులు ప్రబలే అ�
నగరంలో వారం పది రోజులుగా జలుబు, దగ్గు, జ్వరం, గవద బిల్లలు, చికన్ పాక్స్, డయేరియా వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. వీటికి తోడు కొన్ని ప్రాంతాల్లో డెంగీ కేసులు సైతం నమోదవుతున్నాయి.
Dengue Cases | దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో డెంగ్యూ, చికున్గున్యా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ రాజధాని ప్రాంతంతో పాటు ఉత్తరభారతంలో చాలామంది వైరస్లతో బాధపడుతున్నారు. డెంగ్యూతో ఆసుపత్రుల్లో రోగు�
రాష్ట్రంలో పది రోజులుగా జ్వరాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైతే దవాఖానల్లో ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సూచించారు.
Dengue cases | కర్ణాటకలో డెంగ్యూ వ్యాధి కలకలం రేపుతుంది. రోజు రోజుకు డెంగ్యూ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ కేసుల సంఖ్య 7,000 దాటింది. దాంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమ
Monsoon | వర్షాకాలంలో ప్రజలను పట్టిపీడించడానికి పెద్దయెత్తున వ్యాధులు కూడా పొంచి ఉన్నాయి ..తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఈ కాలంలో ప్రజలకు అతిపెద్ద ముప్పుగా మారేది డెంగ్యూ జ్వరం. దోమ
భారత్ను డెంగ్యూ వైరస్ కలవరపెడుతున్నది. గత దశాబ్దకాలంగా డెంగ్యూ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్టు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) అధ్యయనంలో తేలింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ వ్యాధి మరోసారి కలకలం రేపింది. డెంగ్యూ వల్ల సోమవారం ఆరుగురు మరణించారు. దీంతో ఢిల్లీలో డెంగ్యూ మొత్తం కేసుల సంఖ్య 23కు చేరింది. గత ఆరేండ్లలో రికార్డుస్థాయి మరణాల సంఖ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ విజృంభణ కొనసాగుతున్నది. ఆరేండ్ల రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత వారం కొత్తగా 2,569 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. దీంతో వారం రోజుల్లోనే డెంగ్యూ కేసుల మొత్తం సంఖ్
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో డెంగ్యూ కేసులు స్థిరంగా నమోదు అవుతున్నట్లు ఎల్ఎన్జేపీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ సురేశ్ కుమార్ తెలిపారు. రాబోయే రెండు మూడు రోజుల్లో కేసుల సంఖ్య తగ్గనున్నట్లు ఆయన
సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ ) : గత సంవత్సరంతో పోల్చితే నగరంలో డెంగీ కేసులు చాలా తక్కువగా ఉన్నాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు అన్నారు. గురువారం చా�