జగిత్యాల అర్బన్ పరిధిలోని నూకపెల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద ఇండ్ల నిర్మాణం చేపట్టి, వివిధ స్థాయిల్లో నిలిచిపోయి ఉన్న దాదాపు వంద ఇండ్లను జగిత్యాల మున్సిపల్ అధికారులు ఆదివారం తెల్లవారుజామున కూల్
ఇండ్ల నిర్మాణాల కూల్చివేత బాధ్యులపై అధికారులు చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం మినహా ఎక్కడా కూడా 150 ఎకరాలు సేకరించలేదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల అర్బన్ నూకపల�
Building Owners | రోడ్డు విస్తరణ వల్ల తాము ఎంతో కష్టపడి నిర్మించుకున్న భవనాలు కూలిపోతున్నాయని భవనాల యాజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు భవనాల యాజమానులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు.
రాష్ట్రంలో బుల్డోజర్లు రాజ్యమేలుతున్నాయి. అభివృద్ధి పేరుచెప్పి పల్లె పట్నం అనే తేడా లేకుండా ప్రతిరోజూ ఏదో ఒకచోట కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో (Vemulawada) అధికారు�
శివ్వంపేట మండలం కొంతాన్పల్లి గ్రామ శివారులోని అక్రమంగా నిర్మించిన అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. వివరాలలోకి వెళితే దాదాపు 15ఏళ్లుగా నక్షబాటను కబ్జాకు గురైందని గ్రామస్తులు కలెక్టర్కు ఫ�
ఎన్టీపీసీ మేడిపల్లి రోడ్ లో రోడ్డు వెడల్పులో భాగంగా శనివారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. 80ఫీట్ల రోడ్డు వెడల్పులో రోడ్డుకు ఇరువైపుల 40ఫీట్ల �
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 947 శెట్టికుంట ఎఫ్టీఎల్, బఫర్ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలను శుక్రవారం రెవెన్యూ అధికారులు జేసీబీలతో నేలమట్టం చేశారు.
కరీంనగర్లోని త్యాగరాజ లలిత కళా పరిషత్తుకు పెద్ద చరిత్రనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 1976 నవంబర్ 1 నుంచి 20 వరకు నిర్వహించిన �
Hoardings | కొంతమంది నిర్వాహకులు మధ్యవర్తులతో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు చేస్తూ వ్యాపారంగా మలచుకున్నారని తమకు ఫిర్యాదులు అందాయని హైడ్రా అధికారులు తెలిపారు. అలాంటి అనుమతులు లేకుండా కొనసాగిస్తు�
మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి లక్ష్మీటాకీసు చౌరస్తా వరకు కేసీఆర్ సర్కారులో రూ. నాలుగు కోట్లతో నిర్మించిన నాలుగు జంక్షన్లను కుదింపు పేరిట కూల్చివేస్తున్న కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ ఆగ�
మండలంలోని అంబట్పల్లిలో సర్వేనెంబర్ 732లో 5.29గంటల భూమి ఉన్నది. అందులో కొంతమేరకు అక్రమంగా నిర్మించిన ప్రహరీ నిర్మాణాన్ని పోలీసుల బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు జేసీబీ సహాయంతో శనివారం తెల్లవారుజామూన క�
హైదరాబాద్లో హైడ్రా (HYDRA) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. జగద్గిరిగుట్టలోని భూదేవిహిల్స్ సమీపంలోని పరికి చెరువు వద్ద ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. అదేవిధంగా గాజులరామారం సమీపంలోని మహదేవపురం ప్రా